Breaking News
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాహెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్య దినోత్సవం..!విద్యార్థులకు డ్రగ్స్ వాడకం బెస్ట్ క్యాన్సర్ మీద అవగాహనా..!ముమ్మిడివరం మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమంకిడ్నాప్ అయిన బాలికను సురక్షితంగా రక్షించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీస్ అధికారులను అభినందిచిన జిల్లా ఎస్పి రాహుల్ మీనా ..మూగబోయిన ప్రకృతి కవి గొంతుజాతీయ రహదారి పై ప్రమాదాలు నివారించేందుకు బారికేడ్ల ఏర్పాటుఓరుగల్లు మహిళా సమాఖ్య నుండి వచ్చిన సీనియర్ సిఆర్పిలు శిక్షణ కార్యక్రమంపార్థివదేహనికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
  • October 8, 2025
  • 29 views
కసింకోటలో ముత్తూట్ బ్యాంక్ ను ప్రారంభించిన మలశాల భరత్

జనం న్యూస్ అక్టోబర్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి నియోజకవర్గం కశింకోట వద్ద ఎర్పాటు చేసిన ముత్తూట్ మినీ ఫైనాన్షియర్ బ్యాంకును రీజనల్ మేనేజర్ జి వెంకటరావు మరియు బ్యాంక్ మేనేజర్ యల్లపు కిరణ్ ఆహ్వానం మేరకు బ్యాంక్…

  • October 7, 2025
  • 42 views
ఎంబీబీఎస్ సిట్ సాధించిన నిరుపేద విద్యార్థినిలకు చేయూత

జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 7 : ఇటీవల దేశ వ్యాప్తంగా నిట్ పరీక్ష ఫలితాల్లో తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల సంధ్యరాణి అదే విదంగా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి…

  • October 7, 2025
  • 35 views
జస్టిస్ గవాయిపై దాడి ప్రయత్నం జరగడం బాధాకరం..

జనం న్యూస్ అక్టోబర్ 7 నడిగూడెం సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై కోర్టు ప్రాంగణంలో దాడి ప్రయత్నం జరగడం అత్యంత దారుణం అని ప్రముఖ న్యాయవాది చల్లా కోటయ్య మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇది న్యాయవ్యవస్థ…

  • October 7, 2025
  • 34 views
యువత రాజకీయాల్లోకి రావాలి — బి ఆర్ ఎస్ యువ నాయకుడు శెమ్మని భాస్కర్

జనం న్యూస్, అక్టోబర్ 7, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) యువత రాజకీయాల్లోకి రావాలని బి ఆర్ ఎస్ యువ నాయకుడు శెమ్మని భాస్కర్ అన్నారు, సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన బి ఆర్…

  • October 7, 2025
  • 93 views
నడక నడవడానికి నరకయాతనగా ఉన్న చందర్ నాయక్ తండా ఆణిముత్యాలు,

విద్యను అభ్యసించడానికి తమ కష్టాన్ని,ఇష్టంగా మార్చి,ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వీర వనితలు, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన అక్క అర్చన,చెల్లెలు అమూల్య, జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని చందర్ నాయక్ తండా కు చెందిన రుక్మిణి బాయి పుసింగ్ నాయక్,…

  • October 7, 2025
  • 36 views
బస్వాపూర్ గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి

జుక్కల్ అక్టోబర్ 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యం లో వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా జరపడం జరిగింది ఈ జయంతి ఉత్సవాలు పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచ్. రవిశంకర్…

  • October 7, 2025
  • 45 views
హనుమాన్‌, ‘మిరాయ్’ బాటలో ‘అరి’..

రేపే “అరి” సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ దశపల్ల హోటల్ వేదిక గా… ప్రకాశం జిల్లా, కంభం మండలం, లింగాపురం గ్రామ నివాసి ఆర్వీ రెడ్డి ఆధ్వర్యంలో.. (రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి). బేస్తవారిపేట ప్రతినిధి, అక్టోబర్ 07, (జనం-న్యూస్):…

  • October 7, 2025
  • 47 views
జ‌స్టిస్ బిఆర్ గ‌వాయ్‌ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్ జనం న్యూస్, అక్టోబర్ 7, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…

  • October 7, 2025
  • 44 views
వైసీపీ బేస్తవారిపేట మండల పార్టీ కమిటీ సెక్రటరీగా దూదేకుల సిద్దయ్య నియామకం.

గిద్దలూరు ప్రతినిధి, అక్టోబర్ 07, (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండలం పార్టీ కమిటీ సెక్రటరీ, బేస్తవారిపేట టౌన్ దూదేకుల సిద్దయ్య బేస్తవారిపేట మండల కేంద్రమైన బేస్తవారిపేట…

  • October 7, 2025
  • 143 views
కంగ్టి లో జెడ్పిటిసి ఎంపీటీసీ,ఎన్నికల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశం.

మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన కుమార్, ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జెడ్పిటిసి, ఎంపీటీసీ,ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్స్,అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్,తో పంచాయతీ…