జనం న్యూస్ 20 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన ప్రతి కార్యాచరణ అధిష్ఠానం ఆదేశాల మేరకు మాత్రమే జరిగింది.ఎవరి వ్యక్తిగత…
జనం న్యూస్ 20 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మీడియా ప్రతినిధుల వివరణకు స్పందించిన హన్మంతు నాయుడు.. సోషల్ మీడియా ప్రచారాలపై సీరియస్!గద్వాల: గద్వాల మున్సిపల్ ఎన్నికల అనంతరం సోషల్ మీడియాలో…
పది కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్దాం మండల విద్యాధికారి విట్టల్ జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పైజాబాద్ ,చండూర్ ,ప్రాథమిక పాఠశాల సోమక్కపేట్…
జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు,అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్, ముమ్మిడివరం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి…
ఫిబ్రవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జీవో నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, సహకార సంఘాలను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేస్తూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు…
జుక్కల్ ఫిబ్రవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్దూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల చిత్ర కళ ఉపాధ్యాయుడు భాస బాలకిషన్ తన సృజనాత్మకతను మరోసారి చాటుకున్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని కొత్తిమీర,…
జనం న్యూస్ ఫిబ్రవరి 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షులు గుజ్జుల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
గ్రామీణ ఆరోగ్య సేవలకు గౌరవ వందనం – 20న సన్మాన విందు సమావేశం జనం న్యూస్, ఫిబ్రవరి 19, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ ఆరోగ్య రంగంలో నిస్వార్థ సేవలకు మరో గొప్ప గుర్తింపు లభించింది. రామ్దేవ్ రావు…
జుక్కల్ ఫిబ్రవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని కౌలస్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ…
బిచ్కుంద ఫిబ్రవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థులకు వ్యవసాయం ఎరువులు భూసారం మరియు మట్టి పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.…