కలెక్టర్ ఇలా త్రిపాఠి. జనంన్యూస్. 20.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన ఐడీఓసీలోగర్భస్తపూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై…
జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల కేంద్రం లో టౌన్ ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా మండల పరాధికారులతో కలిసి పోస్టర్స్, బ్రోచర్స్…
జనం న్యూస్ 20 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ముందుగా వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న…
జనం న్యూస్ ఫిబ్రవరి 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న అనంతరం రామ్దేవ్ రావు హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన సన్మాన విందు కార్యక్రమం సాదాసీదాగా మొదలై, ఆత్మీయతతో నిండిన సమావేశంగా మారింది. ఈ…
జుక్కల్ ఫిబ్రవరి 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్. వెంకట్ రామ్ రెడ్డి సతీమణి పుష్పావతి రెండు రోజుల క్రితం పరమపదించారు.ఈ విషయం తెలుసుకున్న జుక్కల్…
బిచ్కుంద ఫిబ్రవరి 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని పుల్కల్ గ్రామంలో శుక్రవారం నాడు సర్పంచ్ సంతోష్ కుమార్ గ్రామపంచాయతీ సభ్యులతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ సభలో పంచాయతీ సెక్రెటరీ ప్రకాష్…
జనంన్యూస్. 20.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం లొని తూంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా దేవత సరస్వతి దేవికి గ్రామ డిప్యూటి సర్పంచ్ అయినాల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు…
జహీరాబాద్, ఫిబ్రవరి 20:జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఆదివారం సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఉదయం 6 గంటలకు పట్టణంలోని సాయిరాం కాలనీ పోచమ్మ ఆలయంలో 195వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు…
జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఏపీ సివిల్ సప్లైస్ బోర్డు డైరెక్టర్ యెనిమిరెడ్డి మాలకొండయ్య డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల పరిధిలోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోదాములను అధికారికంగా సందర్శించి…
జనం న్యూస్ 20 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ…