మాన్యువర్ కాన్సిరాం,19 వర్ధంతి. ఘనంగా భద్రాద్రి కొత్తగూడెం లో
జనం న్యూస్ 09 భద్రాద్రి కొత్తగూడెం: ఎస్సీ, ఎస్టీ సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో బహుజన్ నాయకుడు మాన్యువర్ కాన్సిరాం 19వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ అధ్యక్షులు ఆంథోని నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు.ఈ…
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు
జనం న్యూస్ అక్టోబర్ 9 నడిగూడెం సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కేసులు నమోదు చేస్తామని నడిగూడెం ఎస్సై జి. అజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో…
కంగ్టి మండలంలో 33 గ్రామపంచాయతీలు,12 ఎంపీటీసీ స్థానాలు, 70,పోలింగ్ స్టేషన్లు,
కంగ్టి మండలంలో ప్రత్యేకంగా మహిళలకు 06,బిసి మహిళలు 02,బిసి జనరల్ 02,ఎస్సి మహిళ 01,ఎస్సి జనరల్ 01,ఎస్టి జనరల్ 01,యుఆర్ మహిళ 03,యుఆర్ జనరల్ 01,స్థానాలు రిజర్వ్,మొత్తం12, స్థానాలు, జనం న్యూస్,అక్టోబర్ 09,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని గ్రామపంచాయతీలు మొత్తం…
కంగ్టి మండలంలో 33 గ్రామపంచాయతీలు,12 ఎంపీటీసీ స్థానాలు, 70,పోలింగ్ స్టేషన్లు,
కంగ్టి మండలంలో ప్రత్యేకంగా మహిళలకు 06,బిసి మహిళలు 02,బిసి జనరల్ 02,ఎస్సి మహిళ 01,ఎస్సి జనరల్ 01,ఎస్టి జనరల్ 01,యుఆర్ మహిళ 03,యుఆర్ జనరల్ 01,స్థానాలు రిజర్వ్,మొత్తం12, స్థానాలు, జనం న్యూస్,అక్టోబర్ 09,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని గ్రామపంచాయతీలు మొత్తం…
బోధన్ లో విద్యార్థి సంఘాల జేఏసీ ఏర్పాటు
జనం న్యూస్, అక్టోబర్ 8, బోధన్ నియోజవర్గం బోధన్ డివిజన్ పరిధిలోని విద్యారంగ సమస్యలపై పోరాటాల నిర్వహించాలని భావించి అన్ని విద్యార్థి సంఘాల ముఖ్య నాయకుల సమావేశము బోధన్ పట్టణంలోని వి.ఆర్.టి.యు భవన్లో ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా సభ్యులందరికీ…
ఎస్ఐ గా పదోన్నతి పొందిన గంగాప్రసాద్, ఈశ్వర్,అభినంధించిన సీపీ సాయి చైతన్య
జనం న్యూస్, అక్టోబర్ 08, బోధన్ నియోజవర్గం నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐ లు ఎస్ఐ లు గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏఎస్ఐ నుండి ఎస్ఐ పీ లుగా ఇద్దరు…
నేడు రాజంపేటకు కోర్టుకు హాజరైన టిఎన్ఎస్ఎఫ్ నేతలు .
అధ్యక్షా మాకేంటి ఈ నిరీక్షా…… జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను కాపాడాలని నిరసన వ్యక్తం చేశారని నెపంతో వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ పార్లమెంట్…
ఘనంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు… దేశ శ్రేయస్సే ఆర్.ఎస్.ఎస్. లక్ష్యం
జనం న్యూస్ అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం చిన కొత్తలంక గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశ రక్షణ కోసం సైనికుల్లా ముందుంటారని, దేశ రక్షణ…
మండవ అంతయ్య మృతి బాధాకరం.
జనం న్యూస్ అక్టోబర్ 8 నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎల్ 35 లిఫ్ట్ చైర్మన్ సీనియర్ నాయకులు మండవ అంతయ్య మృతి బాధాకరమని కోదాడ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్పర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ…
నిరుపేద కుటుంబానికి చేయూత
జనం న్యూస్ అక్టోబర్ 8 : ఈరోజు మీనాజీపేటలో తడన్ల మల్లేష్ రజిత దంపతులు వివాహం చేసుకోవడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షులు గంట్ల దేవేందర్ రెడ్డి. మహా ముత్తారం మండల జనరల్ సెక్రెటరీ మోత్కూరి…



బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తా
హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్య దినోత్సవం..!
విద్యార్థులకు డ్రగ్స్ వాడకం బెస్ట్ క్యాన్సర్ మీద అవగాహనా..!
ముమ్మిడివరం మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమం
కిడ్నాప్ అయిన బాలికను సురక్షితంగా రక్షించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీస్ అధికారులను అభినందిచిన జిల్లా ఎస్పి రాహుల్ మీనా ..
మూగబోయిన ప్రకృతి కవి గొంతు
జాతీయ రహదారి పై ప్రమాదాలు నివారించేందుకు బారికేడ్ల ఏర్పాటు
ఓరుగల్లు మహిళా సమాఖ్య నుండి వచ్చిన సీనియర్ సిఆర్పిలు శిక్షణ కార్యక్రమం
పార్థివదేహనికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
పొలంలో పొలంపిలుస్తుంది కార్యక్రమం








