జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక రంగాలలో విశేష కృషి చేస్తున్న వారికి అందించే టిటిడి వార్షిక సత్కారానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఆగమ పండితులు కాళ్లకూరి సూరిపండును…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.20-02-2026. కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం, కొత్త తిమ్మరాజు పల్లె గ్రామానికి చెందిన జనసైనికుడు యామన వెంకటేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం పూజా…
జనంన్యూస్. 20.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల కేంద్రం లో ఈరోజు 33 కెవి అండ్ 11 కెవి సబ్ స్టేషన్ లో వై నారాయణ రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల చైర్మన్ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కారముల వేదిక కార్యక్రమంలో భాగంగా సిరికొండ…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 20-02-2026: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు,ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాజంపేట జన సేన…
జనం న్యూస్ ఫిబ్రవరి 23 ప్రతినిధి గ్రంధి నానాజీ డా,, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఖండ జి.వేమవరం గ్రామంలో ఈ రోజు ఉదయం గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా చంద్రాబట్ల రామకృష్ణ శర్మ…
జనం న్యూస్ ఫిబ్రవరి 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసి యున్న నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం విశాఖ పట్నం చిన్న వాల్టేర్ వాస్తవ్యులు పల్లా వెంకట చంద్రశేఖర్ అమ్మవారికి రెండు బంగారు…
జనం న్యూస్ ఫిబ్రవరి 20, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని మంచిన పల్లి రైతు వేదికలో ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వికారాబాద్ వారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్…
డోంగ్లి ఫిబ్రవరి 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మాధన్ హిప్పర్గా గ్రామంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బూతాలే ప్రకాశ్ కి సర్పంచ్ లక్ష్మణ్ పటేల్ పట్టువిడవని కృషి మరియు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో…
జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం: విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా పాఠాలు బోధించాలని మండల విద్యాధికారి పి. విట్టల్ తెలిపారు. విద్యార్థి కేంద్రిత బోధన విధానాలను అమలు…
జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చండూరు జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ నుండి గత నెలలో జరిగినటువంటి పరీక్షలలో ఇటీవల రత్నపురి పాలిటెక్నిక్ కళాశాల వారు…