Breaking News
పార్థివదేహనికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..పొలంలో పొలంపిలుస్తుంది కార్యక్రమంఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులు.వీడిన మహిళ మర్డర్ కేసు మిస్టరీ.తాడేపల్లి వైఎస్అర్సీపీ కేంద్ర కార్యాలయంలో జిల్లెళ్ళ రమేష్విదేశీ వద్దు స్వదేశీ ముద్దుబిజెపి విస్తృత ప్రచారంఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలికేవలం నోటికి మాత్రమే తీపికడుపుకు మాత్రం పూర్తిగా చేదుపెద్ద మొత్తంలో నాసిరకం మిఠాయి షాపులులీటర్ పాలు కిలో చక్కెర ఎవరు కూడా తీసుకోరు రోజు క్వింటల కొద్ది మిఠాయిలు పాలకోవా అమ్ముతుంటారు అయినా ఏ అధికారికి పట్టింపు లేదుపి. రాములు నేతజాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుసూళ్లూరుపేటలో  07.12.205వ తారీఖున అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం
  • October 9, 2025
  • 36 views
అల్లవరం మండల ప్రభుత్వ వైద్యశాల వద్ద జిఎస్టి అవగాహన సదస్సు

జనం న్యూస్ అక్టోబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అల్లవరం మండలం ప్రభుత్వ వైద్యశాల వద్ద జన ఔషధములపై జిఎస్టి తగ్గించడం పట్ల జిఎస్టి మీటింగ్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ హాస్పటల్ సూపర్నెంట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు…

  • October 9, 2025
  • 70 views
చలో బస్‌ భవన్‌ పిలుపు నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతల గృహనిర్బంధం

విశ్వంభర అక్టోబర్ 09 సంగారెడ్డి జిల్లా, పటాన్‌చేరు నియోజకవర్గం పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా “చలో బస్‌ భవన్‌” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.ముందస్తు చర్యల్లో…

  • October 9, 2025
  • 36 views
మాన్యువర్ కాన్సిరాం,19 వర్ధంతి. ఘనంగా భద్రాద్రి కొత్తగూడెం లో

జనం న్యూస్ 09 భద్రాద్రి కొత్తగూడెం: ఎస్సీ, ఎస్టీ సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో బహుజన్ నాయకుడు మాన్యువర్ కాన్సిరాం 19వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ అధ్యక్షులు ఆంథోని నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు.ఈ…

  • October 9, 2025
  • 31 views
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

జనం న్యూస్ అక్టోబర్ 9 నడిగూడెం సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కేసులు నమోదు చేస్తామని నడిగూడెం ఎస్సై జి. అజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో…

  • October 9, 2025
  • 75 views
కంగ్టి మండలంలో 33 గ్రామపంచాయతీలు,12 ఎంపీటీసీ స్థానాలు, 70,పోలింగ్ స్టేషన్లు,

కంగ్టి మండలంలో ప్రత్యేకంగా మహిళలకు 06,బిసి మహిళలు 02,బిసి జనరల్ 02,ఎస్సి మహిళ 01,ఎస్సి జనరల్ 01,ఎస్టి జనరల్ 01,యుఆర్ మహిళ 03,యుఆర్ జనరల్ 01,స్థానాలు రిజర్వ్,మొత్తం12, స్థానాలు, జనం న్యూస్,అక్టోబర్ 09,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని గ్రామపంచాయతీలు మొత్తం…

  • October 9, 2025
  • 29 views
కంగ్టి మండలంలో 33 గ్రామపంచాయతీలు,12 ఎంపీటీసీ స్థానాలు, 70,పోలింగ్ స్టేషన్లు,

కంగ్టి మండలంలో ప్రత్యేకంగా మహిళలకు 06,బిసి మహిళలు 02,బిసి జనరల్ 02,ఎస్సి మహిళ 01,ఎస్సి జనరల్ 01,ఎస్టి జనరల్ 01,యుఆర్ మహిళ 03,యుఆర్ జనరల్ 01,స్థానాలు రిజర్వ్,మొత్తం12, స్థానాలు, జనం న్యూస్,అక్టోబర్ 09,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని గ్రామపంచాయతీలు మొత్తం…

  • October 8, 2025
  • 78 views
బోధన్ లో విద్యార్థి సంఘాల జేఏసీ ఏర్పాటు

జనం న్యూస్, అక్టోబర్ 8, బోధన్ నియోజవర్గం బోధన్ డివిజన్ పరిధిలోని విద్యారంగ సమస్యలపై పోరాటాల నిర్వహించాలని భావించి అన్ని విద్యార్థి సంఘాల ముఖ్య నాయకుల సమావేశము బోధన్ పట్టణంలోని వి.ఆర్.టి.యు భవన్లో ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా సభ్యులందరికీ…

  • October 8, 2025
  • 89 views
ఎస్ఐ గా పదోన్నతి పొందిన గంగాప్రసాద్, ఈశ్వర్,అభినంధించిన సీపీ సాయి చైతన్య

జనం న్యూస్, అక్టోబర్ 08, బోధన్ నియోజవర్గం నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐ లు ఎస్ఐ లు గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏఎస్ఐ నుండి ఎస్ఐ పీ లుగా ఇద్దరు…

  • October 8, 2025
  • 32 views
నేడు రాజంపేటకు కోర్టుకు హాజరైన టిఎన్ఎస్ఎఫ్ నేతలు .

అధ్యక్షా మాకేంటి ఈ నిరీక్షా…… జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను కాపాడాలని నిరసన వ్యక్తం చేశారని నెపంతో వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ పార్లమెంట్…

  • October 8, 2025
  • 33 views
ఘనంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు… దేశ శ్రేయస్సే ఆర్.ఎస్.ఎస్. లక్ష్యం

జనం న్యూస్ అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం చిన కొత్తలంక గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశ రక్షణ కోసం సైనికుల్లా ముందుంటారని, దేశ రక్షణ…