మండల ప్రజలకు సేవ చేయడానికి సిద్ధం
సబ్బు టైటిల్ జెడ్పిటిసి అభ్యర్థిగా మంతెన సమ్మయ్య (జనం న్యూస్ 6 అక్టోబర్, ప్రతినిధి కాజీపేట రవి) చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలనికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతెన సమ్మయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ.సుమారు 8 సంవత్సరాలనుండి పాత్రికేయునిగా, ప్రజలకు,…
బాకీకార్డులతో కొత్త నాటకానికి తెరలేపిన బీఆర్ఎస్
పాలన పేరుతో అవినీతి చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు గాడిన పెడ్తున్న ప్రభుత్వంపై విమర్శలు సిగ్గుచేటు మండలానికి ఉన్న బాకి పై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు సమాధానం ఇవ్వాలి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి…
గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాలి.గిరిజన సమాఖ్య డిమాండ్.రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట/ పట్టణ శివారులో గల పురుషోత్తమపట్నం నందు గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణము కొరకు మండలంలోని కమ్మవారిపాలెం వద్ద సుమారుగా య. 2.50 సెంట్లు…
నాయకపోడు, కోయ, కులాలు జెడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్, కాలేదు
జాయింట్ సెక్రెటరీ బూనేని సుధాకర్ (జనం న్యూస్ 6 అక్టోబర్ ప్రతినిధి కాజీపేట రవి) స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు గడిచినా భీమారం మండల కేంద్రంలో ఇప్పటివరకు సర్పంచ్,పదవి ఎంపీటీసీ జడ్పిటిసి నాయక పోడు ,కోయ జాతులకు అవకాశం కేటాయించకపోవడం వర్గాలలో…
గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి కొండపై విత్తన బంతులు
జనం న్యూస్ అక్టోబర్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ గ్రీన్ క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో కొత్తూరు సత్యనారాయణ దేవస్థానం కొండపై నుండి విత్తనబంతులు విసిరే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా అటవీశాఖ అధికారి శ్రీ ఎన్ సోమసుందరం దేవస్థానం…
గుంతల మయంగా మారిన ఫ్లై ఓవర్ బ్రిడ్జ్.
జనం న్యూస్ 06 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గుంతల రోడ్డులో అదుపు తప్పి క్రింద పడుతున్న వాహనదారులు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి అయినటువంటి ఫ్లై ఓవర్…
అంబేద్కర్ చూపిన దారిలో వెళ్ళాలి-భీమ్ ఆర్మీ
జనం న్యూస్ 06 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ భీమ్ ఆర్మీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా మెల్లచెరువు వర్షిత్ ఆధ్వర్యంలో జరిగిన భీమ్ ఆర్మీ ధరూర్ మండలం సమావేశంలో భీమ్…
బిజెపిలోకి మొదలైన చేరికలు..!
జనంన్యూస్. 05.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో పoధిమడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొంకటి రమేష్ భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ , సిరికొండ మండల అధ్యక్షుడు…
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి టిడిపిలక్ష్యం
జనం న్యూస్ అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, : గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని అమలా పురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అన్నారు. మండల పరిధిలో చెయ్యేరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో…
650 మంది కాపు విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పంపిణి.
జనం న్యూస్ అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ విద్యా యజ్ఞానికి నా వంతు పూర్తిగా కృషి చేస్తా… తులసి సీడ్స్ అధినేత రామ చంద్ర ప్రభు..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సత్యనారాయణ గార్డెన్ లో కాపు…



కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…
బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తా
హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్య దినోత్సవం..!
విద్యార్థులకు డ్రగ్స్ వాడకం బెస్ట్ క్యాన్సర్ మీద అవగాహనా..!
ముమ్మిడివరం మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమం
కిడ్నాప్ అయిన బాలికను సురక్షితంగా రక్షించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీస్ అధికారులను అభినందిచిన జిల్లా ఎస్పి రాహుల్ మీనా ..
మూగబోయిన ప్రకృతి కవి గొంతు
జాతీయ రహదారి పై ప్రమాదాలు నివారించేందుకు బారికేడ్ల ఏర్పాటు
ఓరుగల్లు మహిళా సమాఖ్య నుండి వచ్చిన సీనియర్ సిఆర్పిలు శిక్షణ కార్యక్రమం
పార్థివదేహనికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..








