Breaking News
రక్తదాన శిబిరాని ప్రారంభించిన జనసేన నాయకులు: రామ్ తాళ్లూరి, ప్రేమ కుమార్శ్రీరామ కళ్యాణంలో గోటితో వలసిన తలంబ్రాలు బియ్యం అందజేత.మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్న ఎస్ఐ నవీన్ చంద్రపెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయం: యాళ్ళ దొరబాబు హర్షం​కంది కుప్ప సీతారామ కళ్యాణం మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజశేఖర్శ్రీరామ కళ్యాణంలో గోటితో వలసిన తలంబ్రాలు బియ్యం అందజేత.శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంబుగ్గ రామలింగేశ్వర స్వామి మూలమలుపుల వద్ద జాగ్రత్త – అతివేగం వద్దుఅంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..చిట్కుల్ గ్రామంలో మొదటిసారి సీతారాముల కళ్యాణం
  • February 18, 2026
  • 74 views
వికారాబాద్ వైస్ చైర్మన్ కు సన్మానం

అర్థ సుధాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ సోదరులు జనం న్యూస్ 18 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన వాయిస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి ని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. ఆయన నివాసం…

  • February 18, 2026
  • 61 views
ఇన్నోవేర్ ల్యాబ్స్‌లో పారిశ్రామిక ప్రమాదం – కెమిస్ట్ మృతి

జనం న్యూస్, ఫిబ్రవరి 18,అచ్యుతాపురం: రాంబిల్లి మండలంలోని ఇన్నోవేర్ ల్యాబ్స్ పరిశ్రమలో మంగళవారం రాత్రి సుమారు 9:30 నుంచి 9:45 గంటల మధ్య పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది.పని జరుగుతున్న సమయంలో అమోనియా గ్యాస్ సిలిండర్ ఆకస్మికంగా పేలిపోవడంతో తీవ్ర విషవాయువు వ్యాపించింది.ఈ…

  • February 18, 2026
  • 61 views
పదవ తరగతి అంతర్గత మార్కుల పరిశీలన

జనం న్యూస్ ఫిబ్రవరి 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని కే జి బి వి చిట్కుల్ మరియు జెడ్ పి హెచ్ ఎస్ ఫైజాబాద్ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థుల అంతర్గత మార్కుల పరిశీలన…

  • February 18, 2026
  • 310 views
పెబ్బేరు 12వ వార్డ్ కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ లో చేరిక.

జనం న్యూస్ : పెబ్బేరు ఫిబ్రవరి 18 బుధవారం వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం వనపర్తి జిల్లా కి 12 వ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ లో చేరడం జరిగింది ఇట్టి చేరిక…

  • February 18, 2026
  • 66 views
మహిళా ఉద్యోగుల భద్రతే లక్ష్యం : అచ్యుతాపురం బ్రాండిక్స్‌’లో భారీ అవగాహన సదస్సు

జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, అచ్యుతాపురం బ్రాండిక్స్‌ కంపెనీ లోని యూనిట్ 2 లో మహిళా ఉద్యోగులకు చట్టాలు, రక్షణ, మార్గాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ​మహిళా…

  • February 18, 2026
  • 60 views
14వ జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ రాష్ట్ర జట్టుకు ఎంపికైన అలుసూరి శివకోటి

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. ఈనెల 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో జరగనున్న పారా సిట్టింగ్ వాలీబాల్* పోటీలకు ఆంధ్ర రాష్ట్రం నుండి వైయస్సార్ కడప జిల్లా, రాజంపేట నియోజక వర్గం,నందలూరు మండ…

  • February 18, 2026
  • 62 views
ఎంపీ సీఎం రమేష్ జన్మదిన సందర్భంగా పలక రవి ఆధ్వర్యంలో చీరలు పళ్ళు పంపిణీ

జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పలక రవి ఆధ్వర్యంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ జన్మదిన సందర్భంగా బుధవారం లెప్పర్స్ కాలనీలో400 కుటుంబాలకు మహిళలకు చీరలు, పళ్ళు పంపిణీ…

  • February 18, 2026
  • 65 views
బాన్సువాడలో పశుగ్రాసం 500 మోప్పుల గడ్డివాము అగ్నికి ఆహుతి,

జనం న్యూస్,ఫిబ్రవరి 18,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని బాన్సువాడ గ్రామానికి చెందిన జబ్బ రాములు,పెంటయ్య, తాను పెంచుకుంటున్న పశువుల కొరకై పశుగ్రాసాన్ని వరి గడ్డిని మిషన్ ద్వారా కట్టలు కట్టించి 500 మోపుల గడ్డిని నిలువ చేసుకోగా సోమవారం…

  • February 18, 2026
  • 63 views
బాలకృష్ణ బస్టాప్ వెనుక 1.50 కోట్లతో సిమెంట్ రోడ్డు కాలువలు – కార్పొరేటర్ చిన్న తల్లి నీలబాబు

జనం న్యూస్ అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మెయిన్ రోడ్ లో బాలకృష్ణ ఫ్యాన్స్ బస్ స్టాప్ వెనుక నూతనంగా ఏర్పడిన కాలనీలో అక్కడ భవన యజమానులు సిమెంట్ రోడ్లు కాలవలు లేకపోవడంతో రోడ్లపైనే నీరు ఉండిపోవడంతో వార్డు కార్పొరేటర్ చిన్నతల్లి…

  • February 18, 2026
  • 63 views
సీఎం రమేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జన్మదిన వేడుకలు ఎంపీ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు పాల్గొని కేక్ కటింగ్ చేయించి సీఎం రమేష్…