అర్థ సుధాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ సోదరులు జనం న్యూస్ 18 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన వాయిస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి ని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. ఆయన నివాసం…
జనం న్యూస్, ఫిబ్రవరి 18,అచ్యుతాపురం: రాంబిల్లి మండలంలోని ఇన్నోవేర్ ల్యాబ్స్ పరిశ్రమలో మంగళవారం రాత్రి సుమారు 9:30 నుంచి 9:45 గంటల మధ్య పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది.పని జరుగుతున్న సమయంలో అమోనియా గ్యాస్ సిలిండర్ ఆకస్మికంగా పేలిపోవడంతో తీవ్ర విషవాయువు వ్యాపించింది.ఈ…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని కే జి బి వి చిట్కుల్ మరియు జెడ్ పి హెచ్ ఎస్ ఫైజాబాద్ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థుల అంతర్గత మార్కుల పరిశీలన…
జనం న్యూస్ : పెబ్బేరు ఫిబ్రవరి 18 బుధవారం వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం వనపర్తి జిల్లా కి 12 వ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ లో చేరడం జరిగింది ఇట్టి చేరిక…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీ లోని యూనిట్ 2 లో మహిళా ఉద్యోగులకు చట్టాలు, రక్షణ, మార్గాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. ఈనెల 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో జరగనున్న పారా సిట్టింగ్ వాలీబాల్* పోటీలకు ఆంధ్ర రాష్ట్రం నుండి వైయస్సార్ కడప జిల్లా, రాజంపేట నియోజక వర్గం,నందలూరు మండ…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పలక రవి ఆధ్వర్యంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ జన్మదిన సందర్భంగా బుధవారం లెప్పర్స్ కాలనీలో400 కుటుంబాలకు మహిళలకు చీరలు, పళ్ళు పంపిణీ…
జనం న్యూస్,ఫిబ్రవరి 18,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని బాన్సువాడ గ్రామానికి చెందిన జబ్బ రాములు,పెంటయ్య, తాను పెంచుకుంటున్న పశువుల కొరకై పశుగ్రాసాన్ని వరి గడ్డిని మిషన్ ద్వారా కట్టలు కట్టించి 500 మోపుల గడ్డిని నిలువ చేసుకోగా సోమవారం…
జనం న్యూస్ అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మెయిన్ రోడ్ లో బాలకృష్ణ ఫ్యాన్స్ బస్ స్టాప్ వెనుక నూతనంగా ఏర్పడిన కాలనీలో అక్కడ భవన యజమానులు సిమెంట్ రోడ్లు కాలవలు లేకపోవడంతో రోడ్లపైనే నీరు ఉండిపోవడంతో వార్డు కార్పొరేటర్ చిన్నతల్లి…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జన్మదిన వేడుకలు ఎంపీ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు పాల్గొని కేక్ కటింగ్ చేయించి సీఎం రమేష్…