జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ శాంతిభద్రతలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కలుగొట్ల గ్రామ సర్పంచ్…రాజకీయాలు ప్రస్తుతం రౌడీయిజంలా తయారయ్యాయని,సర్పంచ్ గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ,గ్రామాభివృద్ధికి గ్రామస్తులతో కలిసి పనిచేయాలి అలాంటి…
జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అన్నదాన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని షేరెల్లీ వీధి 28వ వార్డ్…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ( జేఏసీ) పిలుపు మేరకు ఆందోళనా కార్యక్రమాలు భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన బ్రాంచ్ వద్ద జిల్లా అధ్యక్షుడు…
వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా,IPS. జనం న్యూస్ 18 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య మరియు అత్యాచారం కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ వికారాబాద్…
జనం న్యూస్ ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రభుత్వ విప్ దాట్లసుబ్బరాజు ఆక్వా రంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, ఆక్వా రైతులను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందని దానికి అనుగుణంగా…
జనం న్యూస్ ;17 ఫిబ్రవరి మంగళవారం జనం న్యూస్: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్ ;డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ( సి బి సి ఎస్ )సెమిస్టర్ 5, 3,…
ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురముళ్లలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు క్యాంపు కార్యాలయంలో రాజోలు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో నూతనముగా నియమితులైన రాజోలు నియోజకవర్గ…
జనం న్యూస్, ఫిబ్రవరి 17, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : నిన్న మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రమాణ స్వీకారం చేసిన 15 వార్డ్ కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ ఈరోజు మాట్లాడుతూ…
జనం న్యూస్ 17-02-2026 మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారి కార్యాలయంలో జన్మదిన కేక్ ను కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో…
జుక్కల్ ఫిబ్రవరి 17 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలు సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు శ్రీ హనుమంత్ షిండే ఆదేశాలతో మంగళవారం రోజు జుక్కల్ మండల అంబేద్కర్ చౌరస్తా…