పట్టించుకోని మార్కెట్ సిబ్బంది
బిచ్కుంద అక్టోబర్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం నాడు ప్రోగ్రాం చేయడం జరిగింది తిన్న ఇస్తారని ఆఫీస్ కాంపౌండ్ లో పడేశారు, మార్కెట్ కు వచ్చిన వ్యవసాయదారుడు…
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన బి ఆర్ఎస్ నాయకులు..!
జనంన్యూస్.నిజామాబాద్ రూరల్. 05. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం పరామర్శించారు. సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ…
సర్పంచ్ బరిలో లో యువ నాయకుడు వీరబాబు యాదవ్..!
ప్రజా సేవ చేయడం కోసమే సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ప్రజలు ఆశీర్వదిస్తే… గ్రామాని అభివృద్ధి చేస్తా నడిగూడెం, జనం న్యూస్ అక్టోబర్ 4 మండలం లోని రామాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ బీసీ కావడంతో ఎన్నికల బరిలో ఉంటానని…
తప్పిన వాహనదారుల తిప్పలు
బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు చాట్ పట రవీందర్ నాయక్ చోరువతో తప్పిన తిప్పలు హర్షం వ్యక్తం చేస్తున్నా వాహనదారులు ( పయనించే సూర్యుడు అక్టోబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్…
చెయ్యరు పంచాయతీ పరిధిలోఅభివృద్ధి పనులకు శంకుస్థాపనఎంపీ ఎమ్మెల్యే
జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో సర్పంచ్ ఆ చెల్లు సురేష్ వైస్ ప్రెసిడెంట్ సీఎం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ…
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ
జనం న్యూస్ అక్టోబర్ 4 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని పాలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో, రంగురంగుల పుష్పాలతో అలంకరించిన బతుకమ్మలను మోసుకొని, పాటలతో, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళా…
సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ ఘనంగా సన్మానించిన ముమ్మిడివరం వైయస్సార్ ప్రముఖులు
జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం నగర పంచాయతీ, రెడ్డి…
అపూర్వ విద్యార్థులే.. ఆపద్బంధువులయ్యారు
జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ : వారంతా చిన్ననాటి స్నేహితులు కలిసిమెలిసి ఆటలాడుకుంటూ చదువుకున్నారు పెరిగి పెద్దయి ఎవరికి వారు జీవితాల్లో స్థిరపడ్డారు. ఇంతలో తమతో చదివిన చిన్ననాటి స్నేహితురాలు వాళ్ల అమ్మ…
రాబోవు కాలమంతా బడుగులు, బహుజనులదే రాజ్యం
42 శాతం రిజర్వేషన్ జాగృతితోనే సాధ్యపడింది రాష్ట్రంలో… బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత అవసరం జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రాబోవు…
మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చిన అశోక్ కుమార్ పొట్ట
జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నివాసంలో శనివారం మామిడియాల గ్రామానికి చెందిన అశోక్ కుమార్, కలిసి గ్రామస్తులకు రావలసిన ప్యాకేజీలను ఇప్పించాలని వినతి పత్రం…



కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…
బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తా
హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్య దినోత్సవం..!
విద్యార్థులకు డ్రగ్స్ వాడకం బెస్ట్ క్యాన్సర్ మీద అవగాహనా..!
ముమ్మిడివరం మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమం
కిడ్నాప్ అయిన బాలికను సురక్షితంగా రక్షించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీస్ అధికారులను అభినందిచిన జిల్లా ఎస్పి రాహుల్ మీనా ..
మూగబోయిన ప్రకృతి కవి గొంతు
జాతీయ రహదారి పై ప్రమాదాలు నివారించేందుకు బారికేడ్ల ఏర్పాటు
ఓరుగల్లు మహిళా సమాఖ్య నుండి వచ్చిన సీనియర్ సిఆర్పిలు శిక్షణ కార్యక్రమం
పార్థివదేహనికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..








