శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు
జనం న్యూస్:3 ఫిబ్రవరి సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా శ్రీ వాణి స్కూల్ భారత్ నగర్ లో సరస్వతి అమ్మవారికి పూజ ,గణపతి పూజ,కుంకుమార్చన , అక్షరాభ్యాస కార్యక్రమాలు ఘనంగా సోమవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా…
బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోఘనంగా వసంత పంచమి వేడుకలు
జనం న్యూస్:3 ఫిబ్రవరి సోమవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; సిద్దిపేట పట్టణం బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి భాస్కర్ మరియు పాఠశాల డైరెక్టర్ శ్రీ మల్లిక పాల్గొని…
కేంద్ర బడ్జెట్ పై వీరన్న చౌదరి హర్షం
జనం న్యూస్ ఫిబ్రవరి 2 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై , వీరన్న చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ప్రజానుకూల బడ్జెట్ ను కేంద్రమంత్రి ప్రవేశపెట్టారన్నారు. ఈ బడ్జెట్ లో మహిళలు,…
నెట్ బాల్ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) కి ఎంపికైన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు
జనం న్యూస్- ఫిబ్రవరి 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లో కూడా ప్రతిభ చూపిస్తూ తమ పాఠశాలకు గుర్తింపుని తెస్తున్నారు, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులుజే సుప్లవి…
లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
జనంన్యూస్ ఫిబ్రవరి 03 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరుగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతుకల కార్యక్రమానికి విజయ వంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బాసంపెల్లి శ్రీనివాస్ తెలిపారు మాదిగ బిడ్డలు ప్రతి…
కులం పేరుతో దూషించి వ్యక్తికి జైలు శిక్ష
జనం న్యూస్ ఫిబ్రవరి 01(నడిగూడెం) మండల కేంద్రానికి చెందిన కుంభజడ వెంకటమ్మ భర్త శ్రీను ను అదే గ్రామానికి చెందిన అహల్య కులం పేరుతో దూషించారని ఇచ్చిన పిర్యాదు మేరకు నడిగూడెం పోలీస్ స్టేషన్ లో 27/19 లో సెక్షన్ 324,504,506,లలో…
చిలకలూరిపేట; మండలంలోని కావూరు గ్రామ సర్పంచ్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు భర్త యడ్లపల్లి తాతయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న ప్రత్తిపాటి పుల్లారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు,…
అసైన్డ్ భూములే లక్ష్యంగా మట్టిని తోడేస్తున్న మాఫియా.
సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. అబ్దుల్ రహమాన్. (జనం న్యూస్) ఫిబ్రవరి 1. అసైన్డ్ భూములను లక్ష్యంగా చేసుకొని కొందరు అర్ధరాత్రి విచ్చలవిడిగా అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు,హత్నూర మండల పరిధిలో మొరం మట్టి తవ్వకాలు అసైన్డ్ భూముల్లో ఎలాంటి అనుమతులు…
ఈవో దాసరి చంద్రశేఖర్ కు డైరీ అందజేత.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నరసరావుపేట మండలంలోని గల కోటప్పకొండ పుణ్యక్షేత్రం నందు త్రీ కోటేశ్వర స్వామి దేవస్థాన ఈవో దాసరి చంద్రశేఖర్ కు శనివారం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన…
కరపత్రాల ఆవిష్కరణ
జనం న్యూస్ ఫిబ్రవరి 1 నడిగూడెం కెఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల నమోదును కోరుతూ రూపొందించిన కళాశాలలో సౌకర్యాలతో కూడిన కరపత్రాలను శనివారం కళాశాల ప్రిన్సిపల్ డి విజయ నాయక్ ఆవిష్కరించారు…