సబ్బండ వర్గాలకు పోన్నం యువసేన చేయూత
పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్ళపల్లి రమేష్… జనం న్యూస్ 1 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇటీవలే మరణించినటువంటి మహమ్మద్ పాషా వారి కుమారుడైన మహమ్మద్ ఖాసిం మరియు వడ్లకొండ ఐలయ్య వారి…
దివ్యాంగుల కు,వయోవృద్ధులకు రుణాలు దరఖాస్తుల ఆహ్వానం
జనం న్యూస్ 01 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం కురిమెళ్ళ శంకర్ ) తెలంగాణ ప్రభుత్వంమహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,శ్రీమతి జె.ఎం. స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమ అధికారి,మహిళా, శిశు, దివ్యాంగుల మరియువయో…
తెలుగుదేశం సంస్థాగత ఎన్నికలు ఫిబ్రవరి 6న ప్రారంభం : కొణతాల వెంకటరావు
జనం న్యూస్ జనవరి ఒకటి అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు ఫిబ్రవరి 6వ తేదీ నుండి నిర్వహించబడతాయని, నిన్న…
కాసాని స్ఫూర్తితో పేదల పక్షాన భవిష్యత్ పోరాటాలు
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం జనం న్యూస్ 01 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్) కాసాని ఐలయ్య స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. స్థానిక…
ముదిరాజుల మహాసభను విజయవంతం చేయాలి.
సబ్ టైటిల్ .రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సమితి కన్వీనర్ నారాయణ బీసీడీ నుంచి బిసిఏ గ్రూపులో చేర్చే వరకు పోరాడుదాం ఏకతాటిపై నిలబడి ముదిరాజుల హక్కుల కోసం పోరాడుదాం జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్.…
మనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
సబ్ టైటిల్ , భీమారం మండల్ ప్రెస్ క్లబ్ సభ్యులు జనం న్యూస్ జనవరి 31 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి = మనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని…
మర్కుక్ తహసీల్దార్ ను సన్మానించి న -టిఎస్ఎన్ ఫౌండేషన్ చైర్మన్ తుమ్మ గణేష్
జనం న్యూస్ జనవరి 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల నూతన ఎమ్మార్వో గా భాద్యతలు స్వీకరించిన కాయతి ప్రవీణ్ రెడ్డిని శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో…
నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేత
సబ్ టైటిల్:మార్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ జనం న్యూస్, జనవరి 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి…
మాల ఉద్యోగుల సదస్సును విజయవంతం చేయండి
జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మాల ఉద్యోగుల సంఘం జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు బక్కన్న పిలుపునిచ్చారు. హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో శుక్రవారం నాడు మాలల…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్కకు గంగాపూర్ జాతర ఆహ్వాన పత్రిక అందజేసిన మండల నాయకులు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఫిబ్రవరి 11 నుండీ 13 తేదీలలో మూడు రోజులు జాతర జరగుతుంది.పురాతన మహిమలు గల గంగాపూర్ జాతరకు జిల్లా ఇంచార్జీ మంత్రి…