ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం…
రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు జనం న్యూస్ జనవరి 13 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ : ప్రతిభ ఉన్న క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తామని, విశ్వహిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా…
గిరిజన ప్రజలకు అండగా ఉంటా…
ఏజెన్సీ ప్రజలతో నాకు విడదీయలేని సంబంధం ఉంది రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు.. జనం న్యూస్ జనవరి 13 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ : రంపచోడవరం నియోజవర్గం, ఏజెన్సీ గిరిజన ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడు…
ఆగి ఉన్నా లారీ డి కొట్టినా కారు ఇద్దరు మృతి.
జనం వార్తలు జనవరి 14. రిపోర్టర్: ఎం రమేష్ బాబు. గోదావరిఖని కోల్ బెల్ట్ ప్రాంతం. అంబేద్కర్ నగర్ లో నివాసుడైన సాయి కృష్ణ సింగరేణి GDK 11in cline లో కార్మికుడు. గోదావరిఖని గాంధీ నగర్ వంక బెండు సమీపంలో…
జంపపాలెంలో జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీలు ప్రారంభం
అచ్యుతాపురం(జనం న్యూస్):ఎలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్,ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చైర్పర్సన్ రమా కుమారి,దాడి రత్నాకర్ ప్రారంభించారు.సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలకుఉమ్మడి జిల్లాల నుంచి 17 గుర్రపు జట్లు…
పసలపూడి నందు టీడీపీ లో భారీ చేరికలు
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన 52 మంది టీడీపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమక్షంలో సోమవారం టీడీపీ లో చేరారు. పార్టీలో…
తెలుగు లోగిళ్లలో వైభవంగా భోగి….
జనం న్యూస్-జనవరి 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – తెలుగు వారికి పెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. మూడు రోజులు సంప్రదాయబద్దంగా సంక్రాంతి పండుగను తెలుగు వారు ఘనంగా నిర్వహిస్తారు. నందికొండ మున్సిపాలిటీలోని స్థానిక హీల్ కాలనీలో తొలి…
నూతన వస్త్రాలు, బెల్లం పంపిణీ
అచ్యుతాపురం(జనం న్యూస్):సంక్రాంతి పండుగ సందర్భంగా అచ్యుతాపురం పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బందికి మరియుపారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు మరియు బెల్లంను సర్పంచ్ విమలా నాయుడు చేతుల మీదగా పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలోపంచాయతీ సిబ్బంది మరియుపారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పర్వదినం భోగి పండుగ
— రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల జనం న్యూస్ జనవరి 13 కొత్తగూడెం నియోజకవర్గ పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పర్వదినం భోగి పండుగ అని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.అత్యంత…
నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తో క్యాలెండర్ ఆవిష్కరణ
జనం న్యూస్, జనవరి 13 తూర్పుగోదావరి జిల్లా వేలివెన్ను హారిక ప్రభంజనం పక్షపత్రిక నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తో వేలివెన్ను నీటి సంఘం అధ్యక్షులు బూరుగుపల్లి శ్రీనివాసరావు చే ఆవిష్కరణ జిల్లా స్టాప్ రిపోర్టరలు అధ్యక్షతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం…
భాగ్యాల నిచ్చే భోగి పండుగ
జనంన్యూస్ జనవరి 14 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లో సోమవారం రోజున సంక్రాంతి పండుగ లో భాగంగా భోగి పండుగ రోజున మండల నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపు కున్నారు అందరికీ…