NSIC -2025 ఫైనల్ లో ఛాంపియన్ గా నిలిచిన అక్షర పబ్లిక్ స్కూల్ విద్యార్థినిలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. NSIC -(నేషనల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ చాలెంజ్,) సీజన్ 8 లో భాగంగా బెంగళూరులో నిర్వహించిన ఫైనల్స్ లో మరొక్కసారి గొబ్బిళ్ళ అక్షర స్కూల్ విద్యార్థినిలు ప్రతిభ చాటారు విద్యార్థినిలు ఎన్ లక్ష్మీ చైతన్య మరియు…
కాసాల గ్రామంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల మద్దతుగా ఎన్నికల ప్రచారం
జనం న్యూస్. ఫిబ్రవరి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాన్సెప్ట్ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని కాసాల గ్రామంలో బీజేపీ పార్టీ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ…
ఉచిత మెగా వైద్యశిబిరం
జనం న్యూస్,కొమరాడ,ఫిబ్రవరి22, (రిపోర్టర్ ప్రభాకర్): పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కునేరు గ్రామంలో శనివారం నిర్వహించారు. పిహెచ్సీ వైద్యులు,జిల్లా ఆసుపత్రి,ఇండస్ ఆసుపత్రి వైద్య నిపుణులు శిభిరంలో ఆరోగ్య తనిఖీలు,వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి…
నీళ్లు లేకఎండుతున్న పొలాలు
జనం న్యూస్ ఫిబ్రవరి (23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలో పంట పొలాలు నీరు లేక ఎండిపోతుండడంతో రైతులు పొలాలను పశువులు, గొర్రెలతో మేపుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాలువ…
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ టెన్షన్ మొదలు అనుకున్నదే జరిగింది.. తెలంగాణలోనూ మొదలైంది
జనం న్యూస్ ఫిబ్రవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కూడా బర్డ్ ఫ్లూ టెన్షన్ మొదలైంది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో బర్డ్ఫ్లూ మొదటి పాజిటివ్ కేసు నమోదైందని పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు శనివారం…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….
బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో మిషన్…
ఎల్లారంలో హెల్త్ క్యాంప్…
వారం రోజుల నుండి వైరల్ ఫీవర్… బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం… బిచ్కుంద మండలం ఎల్లారం గ్రామంలో గత వారం రోజుల నుండి వైరల్, ఫీవర్…
స్పందన స్వచ్ఛంద అనాధ ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు
జనం న్యూస్ // ఫిబ్రవరి // 23//జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కేశవాపురం గ్రామానికి చెందిన పుల్ల రవి -మౌనిక దంపతుల మార్కస్ నివాన్ ,రూఫస్ నివాన్ ఇద్దరి కుమారుల పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని స్పందన…
మలబార్ గోల్డ్ మరియు డైమండ్ జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శనలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాధవరం రోజా దేవి రంగారావు
జనం న్యూస్ ఫిబ్రవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ కూకట్పల్లి షోరూంలో ఆర్టిస్ట్రీ షో బ్రాండెడ్ జ్యువలరీ ఆభరణాల ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్…
యూత్ డిక్లరేషన్ హామీల అమలు ఎక్కడ ..!
జనంన్యూస్. 23. నిజామాబాదు. ప్రతినిధి. ఇందూర్ నగరం ఉమ్మడి నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సి ఎన్నికల సందర్బంగా నగరంలో ఓల్డ్ కలెక్టర్ మైదానం మరియు అమరవీరుల పార్క్ లో బిజెపి బలపరిచిన అభ్యర్థుల తరుపున అర్బన్…