ఘనంగా వినాయక విగ్రహాల నిమజ్జనం
జనం న్యూస్,సెప్టెంబర్02, అచ్యుతాపురం: అచ్యుతాపురం పంచాయతీలో గల కోనెంపాలెం,అచ్యుతాపురం గ్రామాల్లో శ్రీశ్రీశ్రీ సిద్ధి వినాయక అనుపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు.వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ నాయకులు కూండ్రపు వెంకునాయుడు ఆర్థిక సహాయంతో కొనెంపాలెంలో వెంకట రామూర్తి పాట, అచ్యుతాపురంలో కోలాటం, చిడుతలు…
నందలూరులో ఘనంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల కేంద్రం దాసరి గడ్డలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నందలూరు కువైట్ జనసైనికులు సహకారంతో నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి&దాసరి…
నందలూరు జనసేన నాయకుల ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నందలూరు మండల నాగిరెడ్డిపల్లి పంచాయతీ ఆఫీస్ సర్కిల్ ఆర్ & బీ బంగ్లా వద్ద జనసేన నాయకులు కేదార్నాథ్ బాబు…
అప్రమత్తత మరియు పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం
జనం న్యూస్ సెప్టెంబర్ 2 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో ముందస్తు అప్రమత్తత మరియు పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులను దూరం చేయొచ్చని తుంగూర్ గ్రామీణ వైద్య సిబ్బంది పేర్కొన్నారు.తుంగూర్ గ్రామంలో గ్రామీణ వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య…
రైతులు జీవితాలతో ఆటలాడుకోవద్దు – సూరిశెట్టి
జనం న్యూస్ సెప్టెంబర్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి సౌత్2 లో వున్న పులికాలువ వయా చెర్లోపల్లి కాలువ ఆక్రమంగా గొట్టాలు వేసి మూసివేసి, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులు జీవితాలతో ఆటలాడుకొనే వారిపై తక్షణ…
ఎల్కతుర్తి మండల యూత్ కాంగ్రెస్ అద్వర్యంలో ఘనంగా స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం
జనం న్యూస్ సెప్టెంబర్ 2 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార స్వామి రీపోటర్ ) మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఎల్కతుర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ…
ఏర్గట్లముదిరాజ్ సంఘభవననిర్మాణానికి నిధులు మంజూరు
జనం న్యూస్ సెప్టెంబర్ 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల పట్టణ కేంద్రములో కూరకుల ముదిరాజ్ సంఘముకు ఎస్డీఎఫ్ క్రింద 3 లక్షల నిధులు మంజూరి కావడంతో మంగళవారం రోజునా సంఘ పెద్ద మనిషి కూరాకుల భూమేష్ భూమిపూజ నిర్వహించారు. ఇట్టి నిధులను…
ఏర్గట్ల నవచైతన్యయూత్ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం
జనం న్యూస్ సెప్టెంబర్ 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న నవచైతన్యయూత్ ఆద్వర్యంలో మంగళవారం రోజునా అన్నదానకార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. ముందు గా భక్తులు వినాయకుణ్ణి దగ్గరికి వెళ్లి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో యూత్…
తెలుగువారి గుండెల్లో చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిన ఏకైక ఘనుడు..
స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు.. మహానేత చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు.. బిచ్కుంద సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ లోస్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్…
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 2 రిపోర్టర్ సలికినీడి నాగుసెల్ 9550978955 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, క్యాంపు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో UPHC ఆశ వర్కర్స్ తో IEC campaign…