విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి” ఘనంగా నేషనల్ సైన్స్ డే
జనం న్యూస్ ఫిబ్రవరి 28 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల”లో భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్…
కోదాడ డివిజన్ పరిధిలో త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి
ప్రతి ఇంటికి నాణ్యమైన త్రాగునీరు అందాలి రానున్న వేసవికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి ఉపాధి హామీలో లేబర్ మొబిలైజేషన్ ఎక్కువ ఉండెల చర్యలు తీసుకోవాలి అన్ని గ్రామ పంచాయతీ బోర్వెల్స్ వద్ద రీఛార్జ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి జిల్లా కలెక్టర్…
జాతీయ సైన్స్ దినోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపిచెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేట నందు ఘనంగా సైన్స్ దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిలిపి…
పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశం..!
జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వీడుకోలు సమావేశంలో భాగంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని పదవ తరగతి విద్యార్థులకు చదువుని కష్టంగా కాకుండా ఇష్టపడి…
ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ // ఫిబ్రవరి // 28 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జాతీయ సైన్స్ దినోత్సవంపురస్కరించుకొని జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జమ్మికుంట మండల విద్యాధికారి హేమలత పాల్గొని విద్యార్థులు…
శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలి రాజధాని పాఠశాల చైర్మన్ కరస్పాండెంట్ యాద నరేంద్ర గుప్తా
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులు విద్యతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలని రాజధాని పాఠశాల చైర్మన్ కరస్పాండెంట్ యాద నరేంద్ర గుప్తా సూచించారు శుక్రవారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకొని జగద్గిరిగుట్ట…
భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు ని మర్యాదపూర్వకంగా కలిసి నారు ఈ సందర్భంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన…
డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉంటూనే, డయల్ – 100 పై అవగాహన కలిగి ఉండాలి మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి జనం న్యూస్ మార్చి 01 మునగాల మండల ప్రతినిధి (మునగాల…
విలియం హో జయంతి
జనం న్యూస్ ఫిబ్రవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి టైలర్స్ డే సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు చింతా రామలింగేశ్వరరావు (ప్రకాష్ టైలర్ ) ను దిఅమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ టైలర్స్ అసోసియేషన్ భవనం లో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి…
పత్రికా ప్రచురణార్థం జాతీయ సైన్స్ దినోత్సవం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు విద్యార్ధినీ విద్యార్ధులు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ప్రదర్శన వాటి గురించి వివరించడం జరిగింది.మానవ మనుగడ…