దనంజయ్ను పరామర్శించిన పడాల అరుణ
జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక హత్యాయత్నానికి గురైన జనసేన నాయకుడు మహంతి దనంజయ్ను జనసేన రాష్ట్ర నాయకురాలు పడాల అరుణ మంగళవారం పరామర్శించారు. రామభద్రపురానికి చెందిన దనంజయ్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. విజయనగరంలోని…
హోంగార్డ్సు ఆర్ధిక అవసరాలకు అండగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ
విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న హెూంగార్డ్సు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్యుల సమావేశం జిల్లా ఎస్పీ వకుల్…
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్: సీఐ
జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం గాజులరేగ ప్రాంతానికి చెందిన పత్తిగిల్లి దిలీప్ కుమార్ మార్చి 30న వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ సిటీ బస్టాండు వద్ద గా గాయత్రి మెటల్…
విజయనగరంలో ముస్లింల భారీ ర్యాలీ
జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఎం, కాంగ్రెస్, వైసీపీ, బీఎస్పీలతో కలిసి ముస్లింలు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ విధానాలు మానుకోవాలన్నారు.…
రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలిచ్చిన అధికారాన్ని నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి వినియోగించడం.
అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అవినీతి రహిత పరిపాలన అవసరం. గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జునరెడ్డి. జనం న్యూస్, ఏప్రిల్ 16, (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/రామిరెడ్డి): ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్…
కోదండరామస్వామి గ్రామోత్సవంకు విరాళం ఇచ్చిన యల్లటూరు శ్రీనివాస రాజు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య j రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ యల్లటూరు ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం,నందలూరు మండలం అరవపల్లి గ్రౌండ్ దగ్గర వెలసిన కోదండరామ స్వామి గ్రామోత్సవం సందర్భంగా కార్యనిర్వాహకుల కోరిక మేరకు విరళం ప్రకటించిన…
వైసీపీకి బిగ్ షాక్
అరబుపాలెం నాయుడుపాలెం నుండి 60 మంది జనసేనలో చేరిక జనసేన పార్టీ విధి విధానాలు నచ్చి ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి స్వచ్ఛందంగా నారాయడు పాలెం అరబుపాలెం నుంచి నుంచి జనసేన పార్టీలో 60 మంది…
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
జనం న్యూస్ 16 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా కులాంతర వివాహం చేసుకున్న జంటకు సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన ఛాంబర్ నందు ఎస్సీ సంక్షేమ శాఖ…
చలివేంద్రం ఏర్పాటు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి ఆరవపల్లెలో విశ్రాంత రైల్వే ఉద్యోగి రైల్వే భారత్ స్కౌట్ గ్రూప్ కమిషనర్ కమల్ భాష ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ జంబు సూర్యనారాయణ ప్రారంభించారు. బుధవారం కమల్ భాష ఆధ్వర్యంలో…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నీలం మధు..
జనం న్యూస్ ఏప్రిల్ 16 సంగారెడ్డి జిల్లా కలియుగ దైవం, తిరుమల వెంకటేశ్వర స్వామిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ దర్శించుకున్నారు. బుధవారం సుప్రభాత సేవలో ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…