బూసాయవలసలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు..
జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం మండలం, బూసాయవలసలో SSD కన్వెన్షన్ హాల్ యందు శ్రీ గంటా తిరుపతిరావు గారు కుమారిని వివాహ వేడుకకు హాజరైన గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ…
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నాగావళి ఎక్సప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనాఫ్థలాన్ని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పరిశీలించారు. రైలు ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఘటనస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల…
వెల్లువెత్తిన అభిమానం… ప్రముఖులు, అభిమానుల తాకిడితో జనసంద్రంగా మారిన చిన్న శ్రీను గారి కుమారుని పెద్ద కర్మ కార్యక్రమం….
జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త అయిన శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారి ద్వితీయ పుత్రుడు కీ శే మజ్జి…
పొద్దు తిరుగుడు పంట కొనుగోలు ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్…..
మద్నూర్ ఏప్రిల్ 3 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో గురువారం నాడు మద్నూర్ మార్కెట్ యాడ్ లో జుక్కల్ శాసనసభ్యులు ఆదేశాల మేరకు పొద్దు తిరుగుడు పంట…
కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సి.సి.టి.ఎన్.ఎస్.లో నిక్షిప్తం చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐజి పర్సనల్స్ ఎస్.హరికృష్ణ, ఐ.పి.ఎస్. జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో ఏప్రిల్ 2న జిల్లా పోలీసుకార్యాలయంలో నిర్వహించిన మాసాంతర…
బిఆర్ఎస్ కు భారీ షాక్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
జనం న్యూస్ ఏప్రిల్ 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గ్రామానికి బాంబర గ్రామానికి చెందిన బీఆర్ఎస్, నాయకులు బెండరే క్రిష్ణ డా చంద్ర శేఖర్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు…
హెచ్ సి యు భూములు అమ్మకాన్ని వెనక్కి తీసుకోవాలి బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ
జనం న్యూస్ ఏప్రిల్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజా ప్రభుత్వం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకోవాలని చూడడం ఎంత వరకు న్యాయమని బి ఆర్ ఎస్ రాష్ట్ర…
అక్రమ సంబంధమే కారణం
ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి చంపిన కసాయితల్లి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో దారుణం చాకచక్యంగా కేసును చేదించిన అమీన్పూర్ పోలీసులు పోలీసుల అదుపులో వివాహిత రజిత శివ జనం న్యూస్ సంగారెడ్డి, ఏప్రిల్ 3 వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని…
బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూని చేస్తుంది
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూని చేస్తుందని, బాపు చూపిన బాటలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వాడ,…
మురికి కాలువను పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గo జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లా 3-4-2025 గురువారం జోగిపేట్ మున్సిపాలిటీలోని 20 వార్డ్ పరిధిలో గల మోరీలో చెత్త, కుప్పలుగా పేరుకుపోయినందువలన, ప్రజలు దాని ద్వారా దోమలు రావడం మరియు దుర్వాసన తో పిల్లలకు, వృద్ధులు…