నిజామాబాద్ నుండి భద్రాచలం కళ్యానానికి కదిలిన గోటి తలంబ్రాలు
30కిలోల గోటి తలంబ్రాలు అందించిన నిజామాబాద్ భక్తులు రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాలు అందజేత రామకోటి రామరాజు ప్రోత్సాహంతోనే 2సారి పాల్గొన్నాము జనం న్యూస్, ఏప్రిల్ 4 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ లోని…
కొత్తగూడెం నియోజవర్గ బీఎస్పీ అధ్యక్షుడుగా. కురుమేల్ల శంకర్ నియమాకం.
అభినందనలు తెలిపిన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు. పార్టీలోకి ఆహ్వానించిన. బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షులు. తడికేల శివకుమార్ జనం న్యూస్ 03 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చుంచుపల్లి మండల పరిధిలోని.…
వృక్షాలు,వన్యప్రాణులను రక్షించుకుంటేనే మనుషులు జీవించేది
వాతావరణ మార్పులకు,అధిక ఉష్ణోగ్రతలు పెరగడానికి అడవులు రోజురోజుకు తగ్గిపోవడమే ప్రధాన కారణం అడవులను వన్యప్రాణులను కాపాడుకున్నప్పుడే మనుషులు సంతోషంగా జీవించగలరు ఎఫ్ఆర్ఓ ఆదిత్య జనం న్యూస్ ఏప్రిల్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ…
ఆందోల్ లో సన్న బియ్యం పంపిణీ నీ ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.
జనం న్యూస్ 03-04-2025 ఆందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత పథకంలో భాగంగా ఆందోల్ – జోగిపేట కేంద్రంలోని మార్కెట్ గంజ్ లో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో…
పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం సరఫరా – పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి
జనం న్యూస్ 3 ఏప్రిల్ ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్…
పోటీతత్వం పెంపొందించుకోవాలి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో గురువారం నాడు మండల స్థాయి విద్యారంగ పోటీలను నందలూరు మండల విద్యాశాఖాధికారి 1 L.నాగయ్య. ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు…
కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
జనంన్యూస్ ఏప్రిల్ 3 వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం…
వీర తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య గారి జయంతి……
బిచ్కుంద ఏప్రిల్ 3 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం. దౌలత్ పూర్. గ్రామంలోని మల్లన్న మందిరం ముందు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత దొడ్డి కొమరయ్య గారి జయంతి గ్రామ సర్పంచ్…
ప్రకృతిని పరిరక్షించడమే నిజమైన అభివృద్ధి
అభివృద్ది పేరుతో అడవులను నరకొద్దు పోలాడి రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హైద్రాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాలలో ఉన్న ఆహ్లాదకరం కలిగించే అటవీ ప్రాంతాన్ని అభివృద్ది,, పేరుతో…
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై MPDO కు వినతిపత్రం
జనం న్యూస్ 3 ఏప్రిల్ – వికారాబాద్ జిల్లా పూడూర్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్య లపై MPDO కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సిఐటి యు జిల్లా…