• February 22, 2025
  • 48 views
తెలంగాణ సమాజం దినపత్రిక రెండోవ వార్షికోత్సవం

వాజేడు ఎస్ఐ రాజ్ కుమార్ తో కేక్ కట్ చేయింసిన తెలంగాణ సమాజం ప్రతినిధి గుడివాడ గణేష్ పిబ్రవరి 22 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో తెలంగాణ సమాజం దినపత్రిక రెండోవ వార్షికోత్సవం సందర్భంగా వాజేడు…

  • February 22, 2025
  • 56 views
పలు హోటళ్ళపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

కుళ్ళిన మాంసం, చికెన్ , తినుబండారాలు లభ్యం జనం న్యూస్ పీబ్రవరి 22 ఆసిఫాబాద్ జిల్లా జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రె ఆదేశాల మేరకు కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ…

  • February 22, 2025
  • 62 views
రాబోవు పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..

నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించ కూడదు..పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలి. జిల్లా అదనపు కలెక్టర్ .రాంబాబు.. జనం న్యూస్ ఫిబ్రవరి 23: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మార్చిలో జరుగు పదవ…

  • February 22, 2025
  • 48 views
ఎమ్మెల్సి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు ఖాయం..!

జనంన్యూస్. 22 నిజామాబాదు. ప్రతినిధి.ఇందూర్ నగరం. ఉమ్మడి నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సి ఎన్నికల సందర్బంగా మిర్చీకాంపౌండ్ లోని అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్ల సమావేశానికి ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రివర్యులు,…

  • February 22, 2025
  • 48 views
ఎండుతున్న పంట పొలాలకు శ్రీరామ్ సాగర్ నీళ్లు అందించాలి

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ జనం న్యూస్ ఫిబ్రవరి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు సూర్యాపేట జిల్లాలో మునగాల, పెన్ పహాడ్ ,చివేంల,మోతే మండలాలలో వరిపైరు సేద్యం చేసిన రైతుల పంట పొలాలు ఎండిపోతున్నందున రాష్ట్ర నీటిపారుదల…

  • February 22, 2025
  • 50 views
నేడు పద్య కార్యశాల, పుస్తకావిష్కరణ మహోత్సవం

జనం న్యూస్; 22 ఫిబ్రవరి శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;ఆదివారం 23 ఫిబ్రవరి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తడకపల్లి ఆవాస విద్యాలయమునందు డాక్టర్ నలవోలు నరసింహారెడ్డిచే పద్య సాహిత్య కార్యశాల మరియు ప్రముఖ పద్యకవి ఎండి. షరీఫ్ రచించబడిన ”నీరాజనం”…

  • February 22, 2025
  • 48 views
నెలవారి నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పని చేయాలి ఈ నెల 27: న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి సిబ్బంది కృషి చేయాలి జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్…

  • February 22, 2025
  • 50 views
డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్

జనం న్యూస్. ఫిబ్రవరి 22. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) గుమ్మడిదల్ల మండలంలోని నల్లవల్లి ప్యారానగర్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి…

  • February 22, 2025
  • 53 views
ప్రత్తిపాటి ఆదేశాలతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్నేహశీలి, మృదుస్వభావి, మనందరి వాడు అయినా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన పిలుపు…

  • February 22, 2025
  • 62 views
దాతృత్వాన్ని చూపిన హ్యూమన్ రైట్స్ సొసైటీ. &బహుజన అభ్యుదయ సేవ సమితి.

జనం న్యూస్ 22ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. తల్లాడ : తల్లాడ మండలం, కలకొడిమ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన ఆదూరి రమణయ్య (రఫాయేలు ) కుటుంబానికి బహుజన అభ్యుదయ సేవా సమితి మరియు హ్యూమన్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com