గురుకుల పాఠశాల మీరు కాలేజీల డిగ్రీ కాలేజీల ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు తేదీ6-4-2025 వరకు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-పాఠశాలల విద్యాశాఖ ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ అమరావతి మంగళగిరి పత్రికా ప్రకటన 2025 26 విద్యా సంవత్సరమునకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్…
బుద్ధగయ మహాబోధి విహార్ బౌద్ధులకు అప్ప చెప్పాలి
జనం న్యూస్ ఏప్రిల్03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
బుద్ధగయ మహాబోధి విహార్ బౌద్ధులకు అప్ప చెప్పాలి
జనం న్యూస్ ఏప్రిల్03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
రాష్ట్రస్థాయి ప్రశంస పత్రాన్ని అందుకున్న మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్
జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. రాష్ట్ర స్థాయి కమిషనర్ లతో సి. డి. ఎం. ఏ. శ్రీదేవి అధ్యక్షతనలో ఏం. సి. ఆర్ , హెచ్. ఆర్, డి. హైద్రాబాద్ లో…
ఉద్యోగులు,పెన్షనర్ల హామీలపై పోరాడండి_ తాతిరెడ్డి రంగారెడ్డికి జంకె సూచన.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 3 ఎన్నికలకు ముందు ఎంప్లాయర్ మరియు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పోరాడి వాటిని సాధించేందుకు కృషి చేయాలని మార్కాపురం నియోజకవర్గ ఎంప్లాయర్ మరియు పెన్షనర్ల విభాగం నూతన అధ్యక్షులుగా నియమితులైన తర్లుపాడు…
మూడు రోజులు వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు
జనం న్యూస్ ఏప్రిల్ 04 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రానున్న మూడ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశమున్నదని అంచనా వేసింది. గురు,…
రైతులను భయపెడుతున్న మబ్బులు
మారుతున్న వాతావరణం.. ఆందోళన చెందుతున్న రైతులు… జనం న్యూస్ ఏప్రిల్ 03(నడిగూడెం) ఇటీవల వాతావరణంలో చోటు చేసుకుంటున్నా విపరీత పరిణామాల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ సమయంలో వర్షం కురుస్తుందో కూడా తెలియని పరిస్థితిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
50 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించిన ఎఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్
మద్నూర్ ఏప్రిల్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ లో నూతన మండలంగా ఏర్పడ్డ డోంగ్లి మండల అభివృద్ధికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా దృష్టి సాధిస్తున్నారు , డోంగ్లి గ్రామంలో సిసి రోడ్ల…
ఉద్యోగులు,పెన్షనర్ల హామీలపై పోరాడండి. తాతి రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే అన్నా సూచన
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 3. ఎన్నికలకు ముందు ఎంప్లాయర్ మరియు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పోరాడి వాటిని సాధించేందుకు కృషి చేయాలని మార్కాపురం నియోజకవర్గ ఎంప్లాయర్ మరియు పెన్షనర్ల విభాగం నూతన అధ్యక్షులుగా నియమితులైన తర్లుపాడు…
ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
మున్సిపల్ కమిషనరును ఆదేశించిన ఎమ్మెల్యే కూనంనేని జనం న్యూస్ 03 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) కొత్తగూడెం/పాల్వంచ : కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీల పరిధిలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణికులు, పాదచారుల…