సావిత్రి బాయి ఫూలే సేవలు మరువలేనివి
జనం న్యూస్ మార్చ్ 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. సావిత్రి బాయి ఫూలే సేవలు భారతీయ సమాజం మరువలేనివి మాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్నులే,బారతీయ బౌద్ద మహా సభ జిల్లా అధ్యక్షులు అశోక్…
నిజాయితీ చాటుకున్న కోదాడ ఆర్టీసీ డ్రైవర్ రాంబాబు
జనం న్యూస్ మార్చి 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు ఆర్టీసీ బస్ డిపో కి చెందిన డ్రైవర్ జె రాంబాబు కోదాడ నుండి వయా మాచర్ల నుంచి హైదరాబాదు సర్వీస్ చేస్తుండగా మాచర్లలో సిహెచ్ నరసింహారావు అనే ప్రయాణికుడు…
30 కిలోల గంజాయి సీజ్ చేసిన మునగాల పోలీసులు
కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ ఐపీఎస్ జనం న్యూస్ మార్చి 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు 30 కిలోల గంజాయి సీజ్ చేసిన మునగాల పోలీసులు సోమవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల…
రాష్ట్ర బడ్జెట్ లో యువజన రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి,
యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు నిరుద్యోగ యువతకు ఇవ్వాలి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకి క్రీడా మైదానాలు, గ్రంథలయాలు, కోచింగ్ సెంటర్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలి జనం న్యూస్ మార్చ్ 10 ఆసిఫాబాద్ జిల్లా…
లిఫ్టులను బంద్ చేయడం తగదు…..
తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదర మెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ జనం న్యూస్ మార్చి 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఎత్తిపోతల పథకంలో వారాబంధి పేరుతో నీటిపారుదల అధికారులు బలవంతంగా లస్కర్లతో మోటార్లు బంద్…
నందలూరు పోలీసు స్టేషన్ చేరిన పది ప్రశ్న పత్రాలు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈ నెల 17 వ తేది నుండి 31 వ తేది వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన సెట్ 1 ప్రశ్న పత్రాలు సోమవారం రోజు నందలూరు పోలీసు స్టేషన్…
నందికొండ మున్సిపాలిటీ 9వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభం
హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు, స్థానిక వార్డు ప్రజలు జనం న్యూస్- మార్చి 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ 9వ వార్డు లోని బీసీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు…
ప్రజా సమస్యల పరిష్కార వేదిక”
(పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ స్వేచ్ఛగా తమ సమస్యలను విన్నవించుకున్న 89 మంది అర్జీదారులు చట్టపరిధిలో విచారించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన జిల్లా ఎస్పీ పైనుంచి సూర్యుడు బాపట్ల మార్చి 11:- రిపోర్టర్ (కే శివకృష్ణ…
కంచర్ల వెంకటేశ్వర్లు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన- బుసిరెడ్డి పాండురంగారెడ్డి
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు ఆపదలో అండగా బుసిరెడ్డి పాండురంగారెడ్డి జనం న్యూస్ -మార్చి 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు నేనున్నానంటూ భరోసాని కల్పిస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, నాగార్జునసాగర్ హిల్ కాలనీ నివాసితులైన…
సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో ప్రభుత్వ వైద్య శిబిరం
ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి.. డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు.. జనం న్యూస్// మార్చ్ // 10 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణం లోని సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక…