కార్మిక శ్రమ జీవులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన పోలాడి రామారావు
జనం న్యూస్ // మే // 1 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు పోరాడారని, పోరాటాల ఫలితంగానే కార్మికుల్లో చైతన్యం వెళ్లివిరిసిందని ,శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని, కార్మికులు తమ హక్కులు సాధించుకున్న…
కాట్రేని కొనలో మే డే సందర్భంగా కార్మిక సంఘాలు ర్యాలీ
జనం న్యూస్ మే ఒకటి( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కాట్రేనికోనలో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించారు శ్రీ విఘ్నేశ్వర తాపీ మేస్త్రీల యూనియన్ ప్రెసిడెంట్ బొక్క శ్రీను ఆధ్వర్యంలో కాట్రేనికోన మావుళ్ళమ్మ గుడి సెంటర్…
మే డే స్ఫూర్తితోకార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పికొట్టండి..!
జనంన్యూస్. మే. 01. నిజామాబాదు. ప్రతినిధి. మే డే స్ఫూర్తితో మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పి కొట్టాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపును ఇచ్చారు. గురువారం నాడు ధర్పల్లి కేంద్రంలో కొత్త…
ఆర్యవైశ్యుల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యం
జనం న్యూస్ 1-5-2025 ముమ్మిడివరం ప్రతినిధి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధే సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం…
ఎస్ ఎస్ సి లో తమ సత్తా సాటినా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
ఏర్గట్ల హై స్కూల్ బాలికలే మొదటి రెండు స్థానాలు కైవసం జనం న్యూస్ ఏప్రిల్ 30:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన 67 మంది బాలురు, 56 మంది బాలికల నుంచి 1…
కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షపాతి అని వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది .కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్
జనం న్యూస్ మే 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి 139వ ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా గురువారం కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్ వద్ద మేడ్చల్ జిల్లా ఐఎన్టీయూసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఫణి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఏఐటీయూసీ పతాకాన్ని…
మే డే సందర్భంగా జిహెచ్ఎంసి కార్మికులను సన్మానించిన వివేకానంద నగర్ కాలనీ రామకృష్ణ వెల్పర్ అసోసియేషన్.
జనం న్యూస్ మే 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ వివేకానంద నగర్ కాలనీ లో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి కార్యదర్శి ఆర్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో మే డే కార్మికుల…
గ్రామసభలు తీర్మానించిన పనులకే అనుమతి ఇచ్చారా?
జనం న్యూస్ 01 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన వివరా లను తమ ముందు ఉంచాలని పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ను హైకోర్టు…
కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 1 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మన దేశం కోసం…కదలిరా కార్యక్రమానికి మంచి స్పందన. పుట్టా.వెంకట బుల్లోడు అధ్యక్షతన పట్టణంలో జరిగిన “మన దేశం కోసం…కదలిరా అనే కార్యక్రమం పట్టణంలోని స్థానిక కళామందిర్ సెంటర్లో…
మే డే సందర్భంగా జిహెచ్ఎంసి కార్మికులను సన్మానించిన జనసేన నాయకుడు ప్రేమ్ కుమార్.
జనం న్యూస్ మే 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని కె పి హెచ్ బి కాలనీ ఐదవ ఫేస్ లో గల జనసేన పార్టీ ఆఫీస్ వద్ద…