కామ్రేడ్ భగత్ సింగ్ జిల్లా స్థాయి క్రీడలు..!
జనంన్యూస్. 08. నిజామాబాదు. ప్రతినిధి. కామ్రేడ్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయండి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య పిలుపు సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి…
నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ
జనం న్యూస్, మార్చ్ 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ లకు వరాల జల్లు కురిపిం చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్ష…
వివేకానంద డివిజన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ మార్చి 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద డివిజన్ లో గల మాధవరం నగర్ కమ్యూనిటీ హాల్ లో నేడు ఆశా వర్కర్లు మరియు అంగన్వాడి టీచర్స్ స్థానిక మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో…
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు
జనం న్యూస్ మార్చి 8, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు,3 రోజులపాటు ఘనంగా ప్రారంభం కానున్నాయి. మార్చి 9వ తేదీన సుదర్శన హోమం, 10వ తేదీన చండీ హోమం, 11వ తేదీన…
అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలి..!
జనంన్యూస్. 08. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు. జిల్లా. సిరికొండ మండల కేంద్రం లో మాదిగ ల దండోరా. షమిం అక్తర్. ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సవరించి అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలి. మంత్రి వర్గంలో మాదిగలకు రెండు మంత్రి…
హుజురాబాద్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ // మార్చ్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. హుజురాబాద్ ఏసిపి కార్యాలయంలో శనివారం ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ పోలీసులు కేక్ కట్ చేశారు. హుజురాబాద్ ఏసిపి…
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
మార్చి 8 జనంన్యూస్ వెంకటాపురం ప్రతినిధి ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో రాణిరుద్రమదేవి మండలమహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్బంగా మహిళా మనులకి సన్మాన చేయడంజరిగింది…
రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి
జనం న్యూస్, మార్చ్ 8,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం లో చోటుచేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ఐ పి. శ్రీనివాస్ తెలిపిన వివరాల…
బాధ్యతాయుత వృత్తి జర్నలిజం
జనం న్యూస్ 7మార్చి. కొమురం భీమ్ జిల్లా. ఆసిఫాబాద్. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె. ఏలియా. కలం తూటా లేని తుపాకి లాంటిది. రక్తం చూడని కత్తి లాంటిది. నేలను చదును చేసే నాగలి వంటిది.జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు. జర్నలిస్ట్…
బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మానవతా దృక్పథంతో 50 వేల రూపాయలు సాయం
జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్ద కోడాపాక గ్రామానికి చెందిన ఇటీవల రైలు ప్రమాదంలో కాళ్లు చేతులు పోగొట్టుకున్న నిరుపేద కుటుంబానికి చెందిన కోగిల అరవింద్ కుటుంబానికి మాజీ మంత్రివర్యులు బిఆర్ఎస్…