ఉపాధి హామీ కూలీల కు 200ల రోజులు పని. 600 రూపాయలు కూలి ఇవ్వండి…!
జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. రూరల్ ప్రంతంలోని.ధర్పల్లి గ్రామంలో ఉపాధి కూలీల పని క్షేత్రంలో కూలీలతో కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది రాబోయే…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి మహోత్సవం
జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ 26 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోన మండలం పెనుమెల్ల(సావరం) అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి మహోత్సవములు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంట్…
గిన్నిస్ ధ్రువ పత్రం అందుకున్న దొంతుకూరు మహిళ
జనం న్యూస్ ఏప్రిల్ 27 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ) కీబోర్డ్ ప్రదర్శనలో మండలంలోని దొంతికూరుకు చెందిన ఓ మహిళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ధ్రువపత్రం అందుకున్నారు విజయవాడలో హలేల్ సంగీత పాఠశాల ఆధ్వర్యంలో గత ఏడాది…
వరంగల్ సభకు బయలుదేరిన బిచ్కుంద మండల బి ఆర్ఎస్ నాయకులు….
బిచ్కుంద ఏప్రిల్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రం నుండి చలో వరంగల్ సభకు మండలం నుండి భారీ ఎత్తున గులాబీ నాయకులు బయలుదేరా రు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ ఎత్తున గులాబీ…
భారతీయులమంతా కలిసి ఉందాం’
జనం న్యూస్ 27 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జాతి, మత విద్వేషాలను మరచి భారతీయులమంతా ఐక్యంగా కలిసి ఉందామని సూఫీ మార్గ నిర్దేశి డాక్టర్ ఎండీ ఖాదరీ బాబు పిలుపునిచ్చారు. పహల్లావ్ ఉగ్రదాడిని ఖండిస్తూ బాబామెట్ట లోని…
విజయనగరంలో విస్తృత తనిఖీలు
జనం న్యూస్ 27 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జమ్ము కాశ్మీర్లో ని పహల్లామ్లో ఉగ్రవాద దాడి నేపథ్యంలో భద్రతా దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయనగరం పట్టణంలోని రద్దీ ప్రదేశాలైన ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, మల్టీప్లెక్స్ థియేటర్స్…
రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించబోతున్న వరంగల్ సభ: మాజీ మంత్రి కేటీఆర్
జనం న్యూస్ ఏప్రిల్ 27 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్రను సృష్టించ బోతోంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ ఎస్…
తడ్కల్ లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ
జమ్మూకాశ్మీర్ లోని పహ్లగం పర్యాటక ప్రాంతానికి పాకిస్తాన్ ముష్కర ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపిన దుశ్చర్యకు నిరసనగా తడ్కల్ లో ర్యాలీ. జనం న్యూస్,ఏప్రిల్ 27, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జమ్మూకాశ్మీర్ లోని పహ్లగం…
ముష్కర ఉగ్రవాద మూకలు దాడులుకు – మోడీ ప్రభుత్వం దేశంలో భద్రతా నిర్లక్ష్యానికి బలైపోయిన భారతీయలకి సిపిఐ అశ్రునివాళి…
సిపిఐ విజయనగరం నగర కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 27 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జమ్మూకశ్మీర్లో పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతావనిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తెల్లటి మంచు కొండల్ని ఎర్రటిరక్త ప్రవాహంలో ముంచింది.…
దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన విజయనగరం డిఫెన్స్ అకాడమీ మరియు ఆర్ కె అకాడమీ సంస్థలు
జనం న్యూస్ 27 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పెహల్గాం లో మంగళవారం 22/04/2025 వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడిని విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ మరియు ఆర్కే అకాడమీ…