• April 22, 2025
  • 31 views
మూడ నమ్మకాలను విడానడలి ఏఎస్పీ చిత్తరంజన్

జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన సమతులగుండం , భీమన్ గొంది గ్రామాలను ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ,ఆసిఫాబాద్ సిఐ రవీందర్ తో కలసి ద్విచక్ర వాహనం పై…

  • April 22, 2025
  • 22 views
జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులకి ఘణ‌ స్వాగతం పలికిన బిజిగిరి శ్రీకాంత్

జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికల విభాగంలో జిల్లా అధ్యక్షులు నీలం మొండయ్య నాయి , గౌరవ అధ్యక్షులు అవదుర్తి లక్ష్మణ్ నాయి…

  • April 22, 2025
  • 24 views
ఘనంగా దగ్గుబాటి పురందేశ్వరి జన్మదిన వేడుకలు జరిగాయి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంటు ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పుట్టినరోజు వేడుకలు పట్టణ బిజెపి కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం…

  • April 22, 2025
  • 30 views
ఇంటర్ ఫలితాలలో స్రవంతి కళశాల విద్యార్థుల విజయం

జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. తెలంగాణ ఇంటర్ బోర్డ్ మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో జమ్మికుంట పట్టణంలోని స్రవంతి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారని కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్…

  • April 22, 2025
  • 25 views
వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ రీఛార్జ్ స్కాలర్స్..

జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ నుండి రిసర్చ్ స్కాలర్స్ హర్షిత మరియు రంజిని తెలంగాణ రాష్ట్రము లో ఉన్నటువంటి వివిధ వ్యవసాయ మార్కెట్ల ను సందర్శిస్తున్నారు. అందులో…

  • April 22, 2025
  • 24 views
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి! డిసిసి అధ్యక్షులు. ఆంజనేయులు గౌడ్

జనం న్యూస్. ఏప్రిల్ 22. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని నోవార్టిస్ నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సంస్థ చైర్మన్ విజయ్ సుందర్. ఆధ్వర్యంలో…

  • April 22, 2025
  • 25 views
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఇంటర్మీడియట్ 79.41. ఉత్తీర్ణత సాధించారు

జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం సమీపంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో 79.41./. ఉత్తీర్ణత సాధించారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం…

  • April 22, 2025
  • 27 views
చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని నివారించేందుకే పోషణ పక్వాడ

జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం బీం ఆసిఫాబాద్ వాంకిడి మండలంలోని బంబార రైతు వేదికలో మంగళవారం పోషణ పక్వాడ ఏడవ విడత ఈనెల 8 నుండి 22 తేదీ వరకు జరిగే అవగాహన కార్యక్రమాలను…

  • April 22, 2025
  • 31 views
ఆపదలో ఉన్నవారికి రక్తదానం

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆపదలో ఉన్న వారికి ముఖ్యంగా రక్తం అత్యసరమైన రోగులు, క్షతగా త్రులకు అమలాపురం ఆజాద్ ఫౌండేషన్ చేయూ తగా నిలిచి తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తోందని ఆ సంస్థ…

  • April 22, 2025
  • 22 views
శాంతి స్కూల్ లో మాతృమాత మాతృభూమి మాతృభాష కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ఉప్పలగుప్తం స్థానిక శాంతి స్కూల్ లో ఈరోజు ఉదయం జరిగిన మాతృమాత మాతృభూమి మాతృభాష అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మరియు సమావేశానికి అధ్యక్షులుగా శివానిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ,వరల్డ్ రికార్డ్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com