మే 5 న జిల్లా కలక్టరేట్ ముట్టడి కార్యక్రమంని జయప్రదం చేయాలి
ఆదివాసీ ములుగుజిల్లా కన్వీనర్ పర్సిక సతీష్ ఏప్రిల్ 21 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగుజిల్లాఆదివాసిసంక్షేమపరిషత్(రి.నెం.1483/2017) తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ గారి ఆదేశాలతో 5 మే 2025 న షెడ్యూల్ ప్రాంత భూమి చట్టాలు, నిబంధనలు,…
కృష్ణ పల్లి శివాలయం లో సినిమా సందడి
పార్వతీపురం కృష్ణ పల్లి శివాలయం లో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చేతులు మీదుగా కొత్త సినిమా పూజ మహోత్సవం ఘనంగా జరిగింది.స్క్రీన్ ప్లే పిక్చర్స్ నిర్మాణ సారద్యంలో ప్రవీణ్ KV సమర్పణలో నూతన నటీనటులు సాయి వర్మ. హర్షిత…
పాఠశాల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడీ క్లీనర్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి పై అవగాహన కల్పన ఎలిగేడు మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ 22, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి…
జొన్న కొనుగోలు కేంద్రము ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి
బిచ్కుంద ఏప్రిల్ 21 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలో జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మి కాంతరావు ఆదేశాల మేరకు సోమవారం రోజు బిచ్కుంద వ్యవసాయ మార్కెట్…
సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు చేయించిన తాజా మాజీ జడ్పిటిసి (పబ్బ మహేష్ గుప్తా)
జనం న్యూస్. ఏప్రిల్ 20. మెదక్ జిల్లా. శివంపేట్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మెదక్ జిల్లా శివంపేట మండలంలోని 9 తోమ్మిది గ్రామాలకు వెళ్లే చెరువు కట్ట రోడ్డును రెండు లక్షల రూపాయలు తన సొంత నిధులతో మరమ్మతు చేయించిన…
ఏర్గట్ల ఉన్నత పాఠశాలను సందర్శించిన- దోoచందా విద్యార్థులు.
జనం న్యూస్ ఏప్రిల్ 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం : ట్విన్నింగ్ అఫ్ స్కూల్ అనగా పాఠశాల విద్యను బలోపేతం చేయడం నాణ్యమైన విద్యను అందిచడమే లక్ష్యం గా సోమవారం రోజునా దోoచందా ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఏర్గట్ల ఉన్నత పాఠశాలను…
భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం
జనం న్యూస్ ఏప్రిల్ 21 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం శీలం పల్లి రైతు వేదికలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రైతుల భూ సమస్యలను తీర్చే చట్టమే భూ భారతి చట్టం అని…
13లక్షలు ప్రజాధనం దూర్వినియోగం.డాక్టర్ కొమ్మినేని వీర శంకర్రావు కోసమే సిమెంట్ రోడ్డు వేశారు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉంది. మల్లెల శివ నాగేశ్వరావు పట్టణంలోని ఎల్ఐసి బిల్డింగ్, ట్రెండ్స్ బిల్డింగ్ ల మధ్యన డాక్టర్ కొమ్మినేని వీర శంకర్రావు…
అంతర్జాతీయ వేదికపై అద్భుతం సృస్టించిన ప్రభుత్వ పాఠశాల సిద్దిపేట బిడ్డ లింగా వైష్ణవి
జనం న్యూస్, ఏప్రిల్ 21 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తేదీ 20/04/2025 న వేదిక: గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్, పంజాబ్ నందు అంతర్జాతీయంగా రెండవ అతిపెద్ద అవార్డ్స్ సంస్థ అయినా ఇంటర్నేషనల్ బుక్…
మేకల రాములు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కోలీ ముదిరాజ్ యువజన రాష్ట్ర అధ్యక్షులు దూడం రెడ్డి బాబు ముదిరాజ్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, వేములూరుపాడు గ్రామంలో “మేకల రాములు” దశదిన కార్యక్రమునకు కోలీ ముదిరాజ్ యువజన రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబు హాజరు కావడం…