రాజేష్ శర్మ గారికి పురోహిత అర్చక పురస్కారం మరియు కుటుంబానికి మదర్ తెరిసా సోషల్ వర్కర్ అవార్డు
జనం న్యూస్ 14 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర సంఘ వ్యవస్థాపకులు ఏలూరు వెంకట రమణమూర్తి (రాజేష్ శర్మ)కు తెలంగాణ మదర్ తెరిసా అసోసియేషన్ ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డును ప్రధానం చేసింది. హైదరాబాదులోని…
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జనం న్యూస్. జూలై 13. సంగారెడ్డి జిల్లా. హత్నూర. పాత రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు (1986-1987) బ్యాచ్ కు చెందినవారు.వారంతా 38 సంవత్సరాల క్రితం నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు. సుమారు…
కామ్రేడ్ విజయ్ మృతి భారత విప్లవోద్య మానికే తీరనిలోటు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం సదానందం
జనం న్యూస్ జులై 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హైదరాబాద్ యుసిసిఆర్ఐ(యం.యల్)ముఖ్య (రాష్ట్ర) నాయకులు కామ్రేడ్ శిష్ట్లా విజయ్(శర్మ)74 మృతి భారత విప్లవద్యమానికే తీరని లోటు అని సిపిఐ(మాస్ లైన్) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం సదానందం…
తీన్మార్ మల్లన్న పై దాడి చేసినవారిని వెంటనే శిక్షించాలి తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు జయ్
జనం న్యూస్ జులై 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని ఖండిస్తున్న భూపాల్ పల్లి జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు రవి పటేల్ శాయంపేట మండలం తీన్మార్…
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాని స్వాగతిస్తున్నాం
జనం న్యూస్ జూలై 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో , స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి, మార్గం సుగమం…
పాష మైలారం ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
జనం న్యూస్ జూలై 13 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాష మైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమ ఘటన మరువకముందే పాశ మైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో మరొక అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఆదివారం ఉదయం అగ్ని…
మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
జనం న్యూస్ 13 జూలై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో వైభవోపేతంగా సాగుతున్న మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ప్రత్యేక…
తిరుమలలో నేడు జరిగే సీఎం సభను విజయవంతం చేయాలి
జనం న్యూస్ జూలై 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- నేడు తిరుమలగిరిలో జరిగే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో…
సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఎస్ ఐ,కే,శ్వేత (జనం న్యూస్ 14జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) సోషల్ మీడియా ప్రచారాల పట్ల మండల ప్రజలు,యువత అప్రమత్తంగా ఉండాలని,సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం షేర్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని, భీమారం…
ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి
విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు జనం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించాలంటే సంబంధిత వ్యక్తులు ముందస్తుగా పోలీసుశాఖ అనుమతి పొందాలని విజయనగరం డీఎస్పీ…