• January 11, 2025
  • 94 views
భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పూజలు భక్తులతో కిటకిటలాడిన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం.

జనం న్యూస్. తర్లుపాడుమండలం. జనవరి 10. హిందూ సాంప్రదాయ పండగలలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక స్థానం ఉంది. సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రవేశించేముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజున మహా విష్ణువు…

  • January 11, 2025
  • 110 views
కోడిపందాలు పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు, ఎస్సై రామారావు

జనం న్యూస్ జనవరి 11 గొలుగొండ రిపోర్టర్ పొట్ల రాజా గొలుగొండ మండల వ్యాప్తంగా ఎక్కడైనా కోడిపందేలు, పేకాట ఆడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని గొలుగొండ ఎస్ఐ రామారావు హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడలు పేరుతో అసాంఘిక…

  • January 11, 2025
  • 97 views
పంచాయతీ కార్మికులంతా సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని: ఎస్సై నాగ స్వామి,సర్పంచ్ మోనాలిసా

జనం న్యూస్ జనవరి 12(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు మేజర్ గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు పంచాయతీ కార్మికుల అందరికీ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బాల రామాంజనేయులు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ…

  • January 11, 2025
  • 98 views
యోగి వేమన పద్యాలు ప్రపంచానికి ఆదర్శం బ్రహ్మానంద ఆచారి

బనగానపల్లె జనం న్యూస్ జనవరి 11 బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో యోగి వేమన విశిష్టత తెలుగు…

  • January 11, 2025
  • 101 views
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన మర్రి రాజశేఖర్.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర 2025వ క్యాలెండర్లను శుక్రవారం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వారి నివాస గృహంలో ఆవిష్కరించారు. అతి…

  • January 11, 2025
  • 108 views
చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి నివాసం నందు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజుతెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలోఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన మాజీ మంత్రివ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట…

  • January 11, 2025
  • 101 views
గోరంట్లలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

జనం న్యూస్ జనవరి 11 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల స్థానిక బస్టాండ్ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న వడ్డే ఓబన్న విగ్రహం వద్ద గోరంట్ల మండలం వడ్డెర్ల సంఘం…

  • January 10, 2025
  • 113 views
సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

బనగానపల్లె జనం న్యూస్ జనవరి 10 బనగానపల్లె మండల అధికారులతో త్రాగునీరు, పారిశుద్ధ్యంపై రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల కనీస మౌలిక అవసరాలైన త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటివాటిపై…

  • January 10, 2025
  • 122 views
భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పూజలు భక్తులతో కిటకిటలాడిన వేణుగోపాల స్వామి దేవాలయం.

జనం న్యూస్. తర్లుపాడుమండలం. జనవరి 10. హిందూ సాంప్రదాయ పండగలలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక స్థానం ఉంది. సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రవేశించేముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజున మహా విష్ణువు…

  • January 10, 2025
  • 101 views
పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి ఎంపిడిఓ కుమార్.

జనం న్యూస్ జనవరి 11 ( అల్లూరి జిల్లా ) : బొర్రా గుహలు పరిసరాల ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలని ఎంపీడీవో ఏవివి కుమార్ శుక్రవారం పర్యటించి సూచనలు ఇచ్చారు. 12 తారీకున అరకులోయ, అనంతగిరి, బొర్ర గుహలు, సుప్రీంకోర్టు ప్రధాన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com