• December 24, 2025
  • 76 views
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సమీక్ష సమావేశం

జనం న్యూస్ డిసెంబర్ 24, వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం పాల్గొన్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు,నాయకులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే సబితా…

  • December 24, 2025
  • 71 views
కిడ్స్ పార్క్ స్కూల్లో ముందస్తు క్రిస్మస్ సంబరాలు..!

జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రురల్.సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ పాఠశాలలో క్రిస్మస్ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ ట్రీ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు…

  • December 24, 2025
  • 69 views
శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా హయగ్రీవ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన గణిత ప్రదర్శన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్సై పడాల రాజేశ్వర్

జనం న్యూస్ డిసెంబర్ 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న హయగ్రీవ పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడుశ్రీనివాస రామానుజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గణిత ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన గణిత నమూనాలు, ప్రదర్శనలు ప్రేక్షకులను…

  • December 24, 2025
  • 74 views
శబరిమలై యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు.

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు బుధవారం ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర కు బయలుదేరినారు. కఠినమైన నియమాలను పాటిస్తూ 41 రోజులపాటు మండల…

  • December 24, 2025
  • 62 views
నూతన సర్పంచ్‌లు, వార్డ్‌మెంబర్లకు సన్మానం..!

జనంన్యూస్. 24. నిజామాబాదు. రురల్. శ్రీనివాస్ పటేల్. కాంగ్రెస్ బలోపేతానికి కలిసి పనిచేయాలి –రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సన్మానించారు.…

  • December 24, 2025
  • 64 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్: డిసెంబర్ 24 బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిద్దిపేట రీజనల్ సెంటర్ ప్రారంభమై 40 సంవత్సరాలు పూర్తయింది.ఈ సందర్భంగా స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుంది…

  • December 24, 2025
  • 69 views
2కె రన్ జెర్సీలు ఆవిష్కరణ

జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం: సీఐటీయూ అఖిల భారత మహాసభలు సందర్భంగా ఈనెల 27 అనగా శనివారం ఉదయం 6 గంటలకు పూడిమడక రోడ్డులో ఉన్న ప్రశాంతి కాలేజీ నుంచి కొనేంపాలెం వరకు జరుగుతున్న 2కె రన్ లో యువతీ యువకులు,కార్మికులు,…

  • December 24, 2025
  • 111 views
రైతుల పక్షాన అండగా ఉంటాంన్యాయం జరిగేంతవరకు పోరాడుతాం:మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

గుమ్మడిదలలో సిజిఆర్ ఇంటికి తేనేటి విందుకు హాజరు. జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా రైతుల పక్షాన న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. గుమ్మడిదల మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్…

  • December 24, 2025
  • 79 views
శబరిమలై యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు.

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు బుధవారం ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర కు బయలుదేరినారు. కఠినమైన నియమాలను పాటిస్తూ 41 రోజులపాటు మండల…

  • December 24, 2025
  • 66 views
స్థానిక అధికారులను కలిసిన రావుట్ల సర్పంచ్..!

జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామం లో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్, సెక్రటరీ, కారోబార్ సిబ్బంది కలిసి సిరికొండ ఎమ్మార్వో రవీందర్ రావు.మరియు…