• April 26, 2025
  • 75 views
గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

జనం న్యూస్ ఏప్రిల్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : ఏజెన్సీ ప్రాంతంలో గీత వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న గీత కార్మికుల సమస్యలను తెలంగాణ శాసనమండలిలో ప్రస్తావించడం జరిగిందని ఎమ్మెల్సీ దండె విట్టల్ పేర్కొన్నారు. భూ భారతి ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొని…

  • April 26, 2025
  • 37 views
మార్కెట్ కమిటీ తొలి సమావేశం

జనం న్యూస్ 26 ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని వ్యవసాయ మార్కెట్ కమిటి -పెగడపల్లి కార్యాలయం నందు ఈరోజు నూతన పాలక వర్గ మొదటి సాదారణ సమావేశం అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ అధ్యక్షతన…

  • April 26, 2025
  • 34 views
కలెక్టరేట్లో జరిగిన మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవంలో లబ్ధిదారులకు చెక్కు పంపిణీ

జనం న్యూస్ ఏప్రిల్ 26 ముమ్మిడివరం ప్రతినిధి : మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లాంచనంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు .ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు వేట నిషేధ కాలంలో చేపల…

  • April 26, 2025
  • 33 views
టూ టౌన్ పోలీస్ స్టేషన్ హోంగార్డుగా పనిచేస్తూ 16 సంవత్సరాలుగా ఎన్నో ఆదర్శనీయమైన సేవా కార్యక్రమాలు చేపట్టిన సాయి వినయ్

జనం న్యూస్ 26. ఏప్రిల్ : విజయవాడ వన్ టౌన్, భవన్నారాయణ వీధి నందు న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో పదో తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఉత్తీర్లు అవగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. సంస్థ…

  • April 26, 2025
  • 37 views
నరసరావుపేట పట్టణంపల్నాడు జిల్లా కేంద్రం బహుజన్ సమాజ్ పార్టీఆధ్వర్యంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 26 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : ప్రవీణ్ పగడాల హత్య కు నిరసనగా కొవ్వొత్తులతో నిరసన తెలిపిన బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పాస్టర్లు ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్య దీనిని హత్య కోణంలో…

  • April 26, 2025
  • 37 views
ఐసిడిఎస్ దుబ్బాక ప్రాజెక్టు: బాలమేళా గ్రాడ్యుయేషన్

(జనం న్యూస్ ఏప్రిల్ 26 ) దౌల్తాబాద్ మండల స్థాయిలో అంగన్వాడీ మరియు పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు .ఇట్టి కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ప్రీస్కూల్ మెటీరియల్ ప్రదర్శిస్తూ ఆటలు, పాటలు కార్యక్రమాలను వారి…

  • April 26, 2025
  • 32 views
సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగాగుగులోత్ భావుసింగ్ నాయక్

జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 26 :ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం ఏన్కూర్. సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఏనుకూరు మండలం గార్లఓడ్డు గ్రామానికి చెందిన గుగులోత్ బావు సింగ్ ఎన్నికయ్యారు. ఇటీవల…

  • April 26, 2025
  • 34 views
మారుమూల పల్లెటూర్లో చదువుల సరస్వతి..

ఎంపీసీ గ్రూపు లో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ సాధించిన తుంగూర్ బాలిక జనం న్యూస్ ఎప్రిల్ 26 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన బాలిక మంగళ వారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ సాధించి…

  • April 26, 2025
  • 34 views
ఫైజాబాద్ గ్రామపంచాయతీ నర్సరీని సందర్శించిన ఈసీ భగవాన్ రెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపిచేడు మండల పరిధిలోని ఫైజాబాద్ గ్రామంలో శనివారం నర్సరీని పరిశీలించారు. ఉపాధి హామీ ఈ సీ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు…

  • April 26, 2025
  • 33 views
ఉగ్రవాదుల్లారా ఖబర్దార్ భారత పౌరుల జోలికొస్తే ఊరుకోo

ఉగ్రవాదు చర్యను ఖండించిన ప్రజా సంఘాలు జనం న్యూస్ 26 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి : జమ్మూ కాశ్మీర్లో పహళ్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులను తీవ్రంగా ఖండిస్తూ భీమారం మండలం ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ర్యాలీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com