అనుమానస్పద వ్యక్తుల ఆచూకీ కనుగొనేందుకు లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో నేరాల నియంత్రణ, అనుమానస్పద వ్యక్తుల ఆచూకీ కనిపెట్టేందుకు ఏప్రిల్ 19న రాత్రి ఆకస్మికంగా లాడ్జిలు, హెూటల్స్ జిల్లా వ్యాప్తంగా…
మహిళ దారుణ హత్య
జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం.పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభిమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది.పైడిభీమవరంలోని ఓ…
అభాగ్యురాలుకి అండగా నిలిచి..స్వస్థలానికి అంతిమ వీడ్కోలు..
జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం, ఏప్రిల్ 20: ఒక తల్లి ఊరు గాని ఊరు విడిచి అనేక ఊళ్ళు తిరుగుతూ చివరికి ఒక ఊరుకి చేరింది. అందమైన చీర కట్టు, రూపంతో ఉన్న…
జి. ఓ. నంబర్ 4 తో పారా క్రీడాకారులకు బంగారు భవిష్యత్
హర్షం వ్యక్తం చేసిన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దయానంద్ జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారా క్రీడాకారులకు 3 శాతం ఉద్యోగాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం…
తెలంగాణ ప్రభుత్వం సన్నారకం వర్రీ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
జనం న్యూస్ 21 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఈరోజు ఏఐసీసీ సెక్రెటరీ చతిస్గడ్ ఇంచార్జి SAసంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఐజ మండలం మేడికొండ గ్రామంలో…
రైతుల సమస్యలను పరిష్కరించేందుకే (భూ.భారతి)డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్
జనం న్యూస్. ఏప్రిల్ 20. మెదక్ జిల్లా. కౌడిపల్లి. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి – 2025 నూతన రెవెన్యూ చట్టంపై ఆదివారం నాడు…
మా దేవుడు నువ్వేనయ్యా
నర్సింగాపూర్ గ్రామ ప్రజలు జనం న్యూస్ 21ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామ పంచాయతీలోని ఆదివారం రోజున ఊరు చెరువు మత్తల అభివృద్ధి పనుల కోసం 33 లక్షల నిధులను చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే…
పట్టణంలో ఆర్ఓబి బ్రిడ్జ్ కట్టడమే ఈ ప్రమాదాలకు కారణమా
ప్రమాదాలకు రాంగ్ రూట్ కారణమా.. వాహనదారులకు అవగాహన లోపమా.. ఒకే రోజు 2 ప్రమాదాలు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 21 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట నుండి వావిలాల కు మరియు హుజురాబాద్ కి వెళ్ళు…
పట్టణంలో ఆర్ఓబి బ్రిడ్జ్ కట్టడమే ఈ ప్రమాదాలకు కారణమా
ప్రమాదాలకు రాంగ్ రూట్ కారణమా.. వాహనదారులకు అవగాహన లోపమా.. ఒకే రోజు 2 ప్రమాదాలు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 21 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట నుండి వావిలాల కు మరియు హుజురాబాద్ కి వెళ్ళు…
హత్నూర. మండలంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు
జనం న్యూస్. ఏప్రిల్ 20. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండల పరిధిలోని కాసాల, కొన్యాల, రెడ్డి ఖానాపూర్, రెడ్డిపాలెం,హత్నూర, దౌల్తాబాద్, తదితర గ్రామాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాసాల గురువులు…