బాలనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన బండి రమేష్
జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- పతే నగర్ డివిజన్ దీన్ దయాల్ నగర్ బస్తీ వాసులు దానాల జ్యోతి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు గత కొన్ని నెలల క్రితం ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ ఇవ్వడం…
మట్కారాయున్ని పట్టుకున్న కాగజ్నగర్ పోలీసులు
ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ మట్కా, జూదం, ఆడే వారిపై కఠిన చర్యలు: సీఐ పి రాజేంద్రప్రసాద్ జనం న్యూస్ జనవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆన్ లైన్, ఆఫ్ లైన్ మట్కా ఆడుతున్న ఓ యువకున్ని కాగజ్నగర్…
ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం
జరం న్యూస్ జనవరి 22 కాట్రేని కొన:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామం నుంచి ఉప్పూడి వరకు అయోధ్య బాల రాముని ప్రతిష్టించి మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాదయాత్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్…
అర్హులైన వారి అందరికీ పథకాలు అందేలా చూస్తాం..
▪ జమ్మికుంట మునిసిపల్ వైస్ చైర్మన్ దేశిని కోటి స్వప్న జనం న్యూస్ //జనవరి 22//జమ్మికుంట //కుమార్ యాదవ్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి…
స్వతంత్ర టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించిన బండి రమేష్
జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తు, నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తున్న స్వతంత్ర టీవీ ఎల్లవేళలా ప్రజల పక్షాన ముందుకు వెళ్లాలని, కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్…
పీఎం దామరగిద్ద లో ప్రజా పాలన గ్రామసభ
అధికారులను నిలదీసిన గ్రామ ప్రజలు అర్హత కలిగిన వారికే సంక్షేమ పథకాలు ప్రత్యేక అధికారి ఎమ్మార్వో జనం లైవ్ న్యూస్,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పీఎం దామరగిద్ద గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజా పాలన గ్రామసభను బుధవారం నిర్వహించారు.ప్రజా…
విద్యుత్తు ఆర్టిజెన్లను పట్టించుకోని ప్రభుత్వం
జనం న్యూస్ జనవరి 22 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ):- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి, విద్యుత్తు ఆర్టిజన్స్ రిలే నిరాహార దీక్షలు మూడవ రోజుకు చేరిన ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం విచారకరమని, కామారెడ్డి జిల్లా…
అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- గోపాల్ నగర్ నుండి ముళ్ల కత్వ వరకు ఏర్పాటు చేసే డ్రైనేజీ పైపులైను గోపాల్ నగర్ కాలనీ దగ్గర వచ్చేసరికి కొంతమంది ఫ్లాట్ యజమానులు మా స్థలము నుండి పైప్…
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం.ప్రజా పాలన వార్డ్ సభ లో హాజరైన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్
జనం న్యూస్ 22 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా:- ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని 24,27, 36 వార్డ్ లకు సంబంధించిన వార్డ్ సభ నందు తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన రైతు…
అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు చింత ప్రవీణ్
జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- అభినందించి అండగా ఉంటానని హామీ ఇచ్చిన శేరిలింగంపల్లి కాంగ్రేస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, పట్వారి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ గణేష్ నగర్ నివాసి చింత ప్రవీణ్…