గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్..!
జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. జిల్లా లో గత పది రోజుల కిందట.తేదీ 05/4/2025, న నందిపేట పోలీస్ స్టేషన్ లో, పొగరు రవి కిరణ్, R/o, అన్నారం విలేజ్, నందిపేట మండలం, ఇచ్చిన దరఖాస్తు మేరకు, నిజామాబాద్ సిపి,…
అంబేద్కర్ భవనం రావడం ఎస్ సి ఎస్ టి బీసీ మైనార్టీ అగ్రకుల పేదల ప్రజల అదృష్టం..అంబేద్కర్ ఆశయ కొనసాగిస్తాం
జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో తుడుం వెంకటేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ బుజ్జన్న ని మర్యాదపూర్వకంగా కలిసి…
వేసవిలో పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!!!
జనం న్యూస్ ఏప్రిల్ 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) వేసవి కాలం వచ్చిందంటే తల్లుల బాధ్యత రెట్టింపవుతుంది. వేడి కారణంగా పిల్లలకు ఏ సమస్య వస్తుందో, వాళ్లని ఎలా కాపాడుకోవాలో అనే టెన్షన్ పెరుగుతుంది. నిజానికి అంత టెన్షన్ పడాల్సిన…
గ్రామాల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు జడ్పీ చైర్మన్
జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉపాధి హామీ వేతనదారులకు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జడ్సీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.…
డీఎస్సీ నోటిఫికేషన్ 16,347 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్ 16347 పోస్టులు భర్తీ చేయాలని. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి.కొండపల్లి శ్రీనివాస్ గారికి డివైఎఫ్ఐ జిల్లా…
జిందాల్ పరిశ్రమ కొనసాగించాలి’
జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిందాల్ పరిశ్రమ లాకౌట్ ఎత్తివేసి పరిశ్రమను కొనసాగించాలని సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం విజయనగరం కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన చర్చల్లో ఆయన…
గంజాయి అక్రమంగా కలిగి ఉన్న నింది తుడు అరెస్టు
విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్ జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తే. 19-04-2025 దిన విజయనగరం 1వ పట్టణ ఎస్ఐ వి.ఎల్ ప్రసన్న కుమార్ మరియు సిబ్బంది పట్టణంలో గూడ్స్ షెడ్ వద్ద…
రేపు శాయంపేట లోని రైతు వేదికలో భూభారతి సదస్సు
జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం రోజున భూభారతి చట్టం పై అవగాహన సదస్సు ఉంటుందని తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ తెలిపారు ఈ సదస్సు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కలెక్టర్…
బాధిత కుటుంబాని పరామర్శించిన నాయకులు
జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం లోని తహరపూర్ గ్రామ పిట్ట సుధాకర్ మరియు ఆర్టీసీ డ్రైవర్ పిట్ట సుమన్ తండ్రి పిట్టా లక్ష్మీనారాయణ దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై లక్ష్మీనారాయణ చిత్రపటానికి పూలు సమర్పించి వారి కుటుంబ సభ్యులకు…
రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి : చైర్మన్ రాజేష్.
జనం న్యూస్ ఏప్రిల్ 19(నడిగూడెం) పిఎసిఎస్ ఆధ్వర్యంలో అందిస్తున్న దీర్ఘకాలిక ఋణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాగిత రామచంద్రపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గోసుల రాజేష్ అన్నారు.శనివారం మండలంలోని కాగిత రామచంద్రపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో…