ఈ రోజు గర్రెపల్లి వెంకటేష్ ను పరమశించడం జరిగింది
జనం న్యూస్ ఏప్రిల్ 20 పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి గత వారం క్రితం గర్రెపల్లి వెంకటేష్ తాటి చెట్టు పై నుండి జారీ కింద పడడం జరిగింది. వారికీ నడుము వెన్ను బొక్క ఫ్యాక్చర్ కావడం జరిగింది.గర్రెపల్లి వెంకటేష్ ను పరామర్శించడం…
చిలకలూరిపేట పట్నంలోని శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు దగ్గరనున్న స్టడీ సర్కిల్ హాల్ నందు ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఉద్యోగస్తుల సమావేశంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు మాట్లాడుతూ 1)…
బిచ్కుంద లో కల్తీ కల్లుపై అవగాహన కార్యక్రమం…
బిచ్కుంద ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలో శనివారం నాడు గ్రామపంచాయతీ లో కల్తీ కల్లు నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్…
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు
జనం న్యూస్ 19 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శిగా కృష్ణ ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విశాఖపట్నం జిల్లా గాజువాక అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా గతంలో…
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు
జనం న్యూస్ 19 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శిగా కృష్ణ ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విశాఖపట్నం జిల్లా గాజువాక అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా గతంలో…
విజయనగరంలో జిందాల్ స్టీల్ ప్లాంట్ రాత్రికి రాత్రే మూతపడింది, కార్మికులు నిరసనకు దిగారు
జనం న్యూస్ 19 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్న పాలెంలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమ గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మూసివేయబడింది, దీనితో కార్మికులు భారీ నిరసన వ్యక్తం చేశారు.…
విజయనగరంలో గుడ్ ఫ్రైడే
జనం న్యూస్ 19 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని అంబటి సత్రం ఏసు ప్రేమాలయంలో పాస్టర్ అలజంగి రవి కుమార్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. ఏసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక గీతాలను ఆలపించారు. అందరూ సుఖ సంతోషాలతో…
రైతు మహోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు మహోత్సవం…
గుడ్ ఫ్రైడే – యేసయ్య త్యాగానికి స్మరణదినం
క్రీస్తు ప్రేమ సహవాసము చర్లపాలెం. పాస్టర్ వడ్లకొండ.సామ్యూల్ కిరణ్ సిల్వపై పలికిన సప్త పలుకులు1. యేసు తండ్రి *వీరేమి చేయుచున్నారో .23.342. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు//.23.433. అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహాను.19.26…
అంతర్ జిల్లా దొంగ అల్లెపు కృష్ణ అరెస్ట్.
3.5 తులాల బంగారం స్వాధీనం 24 గంటల్లో దొంగ అరెస్ట్.. ఏసీపీ శ్రీనివాస్ జి ..జనం న్యూస్ // ఏప్రిల్ //18 // కుమార్ యాదవ్,// జమ్మికుంట) అంతర్ జిల్లా దొంగ అల్లెపు కృష్ణ అరెస్టు చేసి రిమాండ్ చేస్తున్నట్లు ఏసిపి…