• April 17, 2025
  • 38 views
రాబోయే రోజుల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ దే అధికారం

బిఆర్ఎస్ పార్టీ కంచుకోట హుజరాబాద్.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ఎల్కతుర్తి బహిరంగ సభతో కాంగ్రెస్ పతనానికి నాంది పలకాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి…

  • April 17, 2025
  • 45 views
కేరమేరి పోలీస్ స్టేషన్ ను తనిఖీచేసిన ఏఎస్పీ చిత్తరంజన్ఐపిఎస్

జనం న్యూస్ ఏప్రిల్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి పోలీస్ స్టేషన్ ను ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్ వార్షిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న…

  • April 17, 2025
  • 41 views
పచ్చని తెలంగాణను మళ్లీ ఎండబెడుతోంది కాంగ్రెస్–పాడి కౌశిక్ రెడ్డి

జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం పచ్చగా…

  • April 17, 2025
  • 37 views
అధిక వడ్డీ అక్రమ సంపాదన..!

జనంన్యూస్. 17.నిజామాబాదు. సిరికొండ. సిరికొండ మండలంలోనీ పలు గ్రామాలలో ఎక్కువ వడ్డీతో అప్పులు ఇస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులపై ధర్పల్లి సీఐ ఆధ్వర్యంలో సిరికొండ ఎస్సై ఎల్ రామ్ మరియు పోలీస్ సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించగా కుర్దులపేట గ్రామంలో గాండ్ల…

  • April 17, 2025
  • 37 views
కాంగ్రెస్ నాయకులా…! వీధి రౌడీలా…!

జనంన్యూస్. 17. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. తీవ్రంగా ఖండించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో…

  • April 17, 2025
  • 48 views
గావ్ చలో బస్తీ చేలో అభియాన్ కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 17 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శిలంపల్లి గ్రామంలో గావ్ చలో బస్తీ చలో అభియాన్ లో భాగంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి గ్రామస్తులకు చెప్పడం…

  • April 17, 2025
  • 40 views
వరి పొలం కోస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

జనం న్యూస్ ఏప్రిల్ 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం కేంద్రంలో గత నాలుగు రోజుల క్రితం వచ్చిన గాలి దుమ్ములకు మునగాల కు చెందిన తూముల వీరస్వామి పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చిన ఎల్ టి…

  • April 17, 2025
  • 48 views
ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు విద్వంశం

జనం న్యూస్,ఏప్రిల్ 17,జూలూరుపాడు: మండల కేంద్రంలోని కోయకాలని ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విధ్వంసం చేశారు పాఠశాల గదుల తలుపులు పగలగొట్టి వస్తువులు చిందరవందర చేసి బీరువాలో ఉన్న సౌండ్ స్పీకర్ ను ఎత్తుకెళ్లారు. ఉదయం పాఠశాలకు వచ్చిన…

  • April 17, 2025
  • 46 views
ఎస్సీ ఉప కులాలలో ఎవరికి నష్టం జరగకుండా వర్గీకరణ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 17 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట స్థానిక ఎస్సీ నాయకులు మాజీ కౌన్సిలర్ ,మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ అభినందనలు తెలిపారు. గురువారం పార్టీ…

  • April 17, 2025
  • 45 views
లబ్ధిదారుల ఎంపీకకై సమావేశం

జనం న్యూస్ 18ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయము లో మండల పరిధి లో గల 23 గ్రామ లలోని ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీ సభ్యులకు మండల పరిషత్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com