సి బి ఎస్ ఈ ,2024-25 పదవ మరియు పన్నెండవ తరగతి ఫలితాల్లో
జనం న్యూస్ మే 17 కాట్రేని కొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) గ్రీస్ ఫీల్డ్ స్కూల్ విజయకేతన సీబీఎస్ఈ 2024-25 పదవ మరియు పన్నెండవ తరగతి ఫలితములలో సి బి ఎస్ సి బోర్డు నిబంధనలను అనుసరించి ఇవ్వబడిన ఫలితములలో…
క్షేత్రస్థాయిలో మహిళా సంరక్షణ, పోలీసు సిబ్బది విధులే క్రియాశీలకం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 17 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నేర నియంత్రణకు క్షేత్ర స్థాయిలో మహిళా సంరక్షణ పోలీసులు (ఎం.ఎస్.పి.లు), పోలీసు సిబ్బందినిర్వహించే విధులే క్రియాశీలకమని జిల్లా ఎస్పీ వకుల్…
అక్రమ రవాణ నియంత్రణకు రైళ్ళలో ఆకస్మిక తనిఖీలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 17 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో గంజాయి, మద్యం, ప్రేలుడు సామగ్రి, డ్రగ్స్, గుట్కాల అక్రమ రవాణ నియంత్రణకుమరియు అనుమానస్పద వ్యక్తులను గుర్తించి, వారిని…
దొంగతనం కేసులో నిందుతులకి జైలు శిక్ష-విజయనగరం 1న పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్
జనం న్యూస్ 17 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషనులో 2021లో నమోదైన దొంగతనం కేసులో నిందితులకి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తే. 16-05-2025దిన విజయనగరం ఎస్.జె.ఎఫ్.సి.ఎమ్. (మొబైల్) కోర్టు…
ఏలూరు రాజేష్ శర్మకు రితిక ఫౌండేషన్ నంది అవార్డు.
జనం న్యూస్ 17 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాలాంధ్ర – పెందుర్తి : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర వ్యవస్థాపకులు, అర్చకులు ఏలూరు వెంకట రమణమూర్తి (రాజేష్ శర్మ) హైదరాబాదుకు చెందిన ప్రముఖ సేవా సంస్థ…
రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలు తొలగింపు
జనం న్యూస్ మే 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందరిపేట నుండి గట్లకానిపర్తి గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన ముళ్ళ పొదలను పిచ్చి మొక్కలను ఎస్సై జక్కుల పరమేష్ జెసిపి ఏర్పాటు చేయించి…
ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా ప్రజల సేవ కోసం పనిచేసే పార్టీ ఒక సిపిఐ మాత్రమే
సిపిఐ మహాసభల విజయవంతం చేయండి సిపిఐ మండల కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి జనం న్యూస్ మే 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో అసిఫాబాద్ మండల కేంద్రంలో జరిగే సిపిఐ మండల మహాసభలో ప్రతినిధులంతా సకాలంలో హాజరై విజయవంతం చేయాలని సిపిఐ మండల…
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
జనం న్యూస్ మే 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ డెంగ్యూ నివారణ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించి అవగాహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని…
మనం సైతం దేశం కోసంఅమలాపురం,గడియార స్తంభం సెంటర్ వద్ద “తిరంగ యాత్ర”
జనం న్యూస్ మే 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ •• భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సంఘీభావంగా నిర్వహించిన తీరంగ్ యాత్రను అమలాపురం గడియార స్తంభ సెంటర్ నుంచి నల్ల వంతెన వరకు భారీగా సాగింది. అమలాపురం పార్లమెంట్ సభ్యులు…
పలువురు క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్ అందజేత..!
జనంన్యూస్. 16. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ను అందజేస్తున్న జిల్లా జడ్జి భరత లక్ష్మి. ఆమెచూర్ టైక్వాండో ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ సాధించిన క్రీడాకారులను గంగాధర్ సెకండ్…