అంగన్వాడి టీచర్ ప్రేమల, జనం న్యూస్,ఆగస్ట్ 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాజెక్ట్, తడ్కల్ సెక్టర్ లోని ముడవ అంగన్వాడి సెంటర్లలో మంగళవారం తల్లిపాల వరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర ఉత్సవాల్లో భాగంగా తల్లిపాల…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. విద్యార్థినీ విద్యార్థులు పాఠ్యాంశాలపైనే కాకుండా క్రీడల పైన కూడా దృష్టి పెట్టాలి.జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి బాక్సింగ్ విభాగంలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించిన నందలూరు గ్రామ విఆర్ఓ జగదీష్…
జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భోగాపురంలో ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తి 3వ తరగతి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. విజయనగరానికి చెందిన విజయ్ కుమార్ మరో మహిళతో కలిసి ట్యూషన్…
జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో 3 ఆగస్టు 2025 నాడు విజయనగరం లోని సోమస్కంద పీఠంలో అర్చకుల సన్మాన మహో త్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకకు…
జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జర్నలిస్టులు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి,అనంతరం జిల్లా కలెక్టర్…
జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పాఠశాలల్లోకి విద్యార్ది సంఘాలను నిషేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్కులర్ 30/67/2025 నీ రద్దు చేయాలని కోరుతూ ఆ సర్కులర్ ప్రతులను కలెక్టరేట్ ఎదుట దగ్దం చేసి నిరసన…
అంగన్వాడి టీచర్ పార్వతి,సంతోషి, జనం న్యూస్,ఆగస్ట్ 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాజెక్ట్, తడ్కల్ సెక్టర్ లోని ఘనపూర్ అంగన్వాడి సెంటర్లలో మంగళవారం తల్లిపాల వరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర ఉత్సవాల్లో భాగంగా తల్లిపాల…
జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లి పాలతోనే పిల్లలు సంపూర్ణ…
. జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మహాత్మ జ్యోతి ఫూలే హాస్టల్లను శాయంపేట సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ సందర్శించి…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల కేంద్రంలో వున్న ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంకు కూతవేటు దూరంలో వున్న శ్రీ కామాక్షీ సమేత ఉల్లంగేశ్వర స్వామి అలయంను ఇలా నిర్మిస్తారు అని తెలిసి…