• May 3, 2025
  • 73 views
హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత,నిర్మాణ సన్నాహక సమావేశం

కార్యకర్తలను కాపడుకుంటాం.. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు.. హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకులు నమిండ్ల శ్రీనివాస్,రఘునాథ్ రెడ్డి,నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్. జనం న్యూస్ // మే // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. పార్టీ కోసం…

  • May 3, 2025
  • 117 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

జనం న్యూస్ మే 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మోతే మండల కేంద్రంలోని స్వస్తిక్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ శాఖ నాయకులు మొగిలిచర్ల రాములు కుమారుడు నాగరాజు డివైఎఫ్ఐ…

  • May 3, 2025
  • 70 views
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి

మానవ హక్కుల వేదిక సదస్సులో శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్.. జనం న్యూస్ // మే // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జమ్మికుంట వినాయక గార్డెన్స్ లో శనివారం…

  • May 3, 2025
  • 85 views
చాయ్ హౌస్ ను ప్రారంభించిన మాజీ మంత్రి పత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట పట్టణంలోని, రైతుబజార్ వద్ద బాషా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన రైతుబజార్ చాయ్ హౌస్ ను ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఈ…

  • May 3, 2025
  • 131 views
ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిజెపి నాయకులు

జనం న్యూస్,మే03,జూలూరుపాడు: జనఘణన తో పాటు కుల ఘణన చేయాలనీ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించటం పట్ల హార్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భరతమాత ముద్దుబిడ్డ ప్రధాని మోదీ చిత్ర పఠానికి బిజెపి కిసాన్…

  • May 3, 2025
  • 53 views
కమ్యూనిస్టు యోధుడు, ప్రముఖ న్యాయవాది గురుప్రసాద్ మృతిసంతాపం తెలిపిన పువ్వాడ, కూనంనేని

నేడు కొత్తగూడెం మెడికల్ కళాశాలకు మృతదేహం అప్పగింత జనం న్యూస్ 03 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమిల్ల శంకర్ కొత్తగూడెం : భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, కమ్యూనిస్టు పార్టీ యోధులు, ప్రముఖ న్యాయవాది ఆళ్ల గురుప్రసాద రావు…

  • May 3, 2025
  • 77 views
శ్రీ ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి

జనం న్యూస్ మే 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రము లోని శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శివ మార్కండేయ స్వామి చెష్టి దృశ్యం ఓం చండీ ఓం పూర్ణ పరుత్తి అవబ్రత శ్రా నా…

  • May 3, 2025
  • 96 views
(సిపిఐ) కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా,జిల్లా నాలుగవ మహాసభలను విజయవంతం చేయండి

జనం న్యూస్ మే 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో అసిఫాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశం కామ్రేడ్ కలవేణ శంకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మహాసభలను ఈనెల 25న విజయవంతంగా…

  • May 3, 2025
  • 121 views
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో నిరుపేదలకు అన్యాయం

ఇండ్ల ఎంపికలో ఇందిరమ్మ కమిటీదే నిర్ణయం. జనం న్యూస్,మే03,జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకే ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో చిన్న ఫిర్యాదు వచ్చిన ఉపేక్షించేది లేదని రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా…

  • May 3, 2025
  • 51 views
నేరాల నియంత్రణకై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఎస్సై ప్రవీణ్ కుమార్

జనం న్యూస్ మే 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో బెజ్జూర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాపారులు మమేకమై నేరాల నియంత్రణకై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com