• August 3, 2025
  • 91 views
అదృశ్యమైన బాలికను గంటల వ్యవధిలోనే ఇంటికి చేర్చిన పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మహిళలు, బాలల భద్రతకు జిల్లా పోలీసుశాఖ ప్రాధాన్యత కల్పిస్తుందని, అదృశ్యమైన బాల, బాలికలను కనుగొనేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, రాష్ట్ర…

  • August 3, 2025
  • 104 views
సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు

విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కీ॥శే॥లు బళ్ళారి రాఘవ జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టు 2న ఘనంగా నిర్వహించారు.…

  • August 3, 2025
  • 94 views
ఒడిస్సా నుండి కేరళకు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎల్.కోట పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న…

  • August 2, 2025
  • 104 views
చంద్రబాబు ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు

వైసీపీ యువ నేత, వైసీపీ స్టేట్ మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీ వేమిరెడ్డి రామచంద్రారెడ్డి . తన మనసులోని మాటను ధైర్యంగా ఒప్పుకున్న చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను ప్రమోట్ చేసుకునేందుకు తిప్పలు అధికారిక ప్రకటనల్లో సుప్రీం మార్గదర్శకాలకు తిలోదకాలు ప్రభుత్వ ప్రకటనలో…

  • August 2, 2025
  • 101 views
అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్‌కు చంద్రబాబు’

వైసీపీ నేత, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ యాదవ్. ఒంగోలు ప్రతినిధి, ఆగష్టు 02 (జనం న్యూస్): చంద్రబాబు సింగపూర్‌ పర్యటనపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీపీ, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ యాదవ్ సెటైర్లు వేశారు.…

  • August 2, 2025
  • 90 views
అన్న‌దాత సుఖీభవ’ పేరుతో దగా, పచ్చి మోసం

వైయస్ఆర్‌సీపీ యువనేత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి ఫైర్‌..!! ఒంగోలు ప్రతినిధి, ఆగష్టు 02 (జనం న్యూస్): తాడేపల్లి: అన్న‌దాత సుఖీభ‌వ పేరుతో చంద్ర‌బాబు మ‌రోసారి రైతుల‌కు ద‌గా, ప‌చ్చిమోసం చేశార‌ని…

  • August 2, 2025
  • 111 views
ఉపాధి హామీ కూలీలకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే కూలి డబ్బులు ఇవ్వాలి.

జనం న్యూస్ ఆగష్టు 02(నడిగూడెం) ఉపాధి హామీ కూలీలకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే కూలి డబ్బులు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వేణుగోపాలపురం గ్రామంలో సంపతి అచ్చమ్మ అధ్యక్షతన నిర్వహించిన మహిళ ఆక్సలరీ…

  • August 2, 2025
  • 108 views
రైతు సంక్షేమమేకూటమి ప్రభుత్వ లక్ష్యం

జనం న్యూస్,ఆగస్టు02,అచ్యుతాపురం: రైతు ఆరోగ్యంగా పంట పండిస్తే అందరి పంట పండినట్లేనని, రైతు పండించకపోతే జీవనాధారమే లేదని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శనివారం నాడు మున్సిపాలిటీ పరిధిలో రామారాయుడుపాలెంలో వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ…

  • August 2, 2025
  • 106 views
ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తే ఎక్కడైనా ప్రజల మన్నలను పొందుతారు

జనం న్యూస్ జులై 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా నిబద్ధతతో పని చేస్తే తప్పక ప్రజల మన్నలు పొందుతారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని…

  • August 2, 2025
  • 112 views
ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం

జనం న్యూస్ నడిగూడెం ఆగస్టు02 నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ కోదాడ డివిజన్ ఫీల్డ్ ఆఫీసర్ వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని నల్లపాటి శ్రీనివాస్…