కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
జనం న్యూస్ జనవరి 18 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో నీ ఫైజాబాద్ గ్రామంలో కోతుల సమూహం బీభత్సాన్ని సృష్టించాయి. ఫైజాబాద్ గ్రామానికి చెందిన వంజరీ బుచ్చయ్య పై శనివారం రోజున ఉదయం 6:30 గంటల సమయంలో కోతుల సమూహం…
రేపటినుండి శ్రీ చాముండేశ్వరి దేవి నలబది రెండవ వార్షికోత్సవములు
శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి సంస్థాన సంచాలితము జనం న్యూస్ జనవరి 18 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది పక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి నలబది రెండవ…
ఏర్గట్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్నితనిఖీ చేసిన- డిప్యూటీ డీఎంహెచ్వో రమేష్
జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములోఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం రోజునా డిప్యూటీ జిల్లా వైద్యా మరియు ఆరోగ్య అధికారి రమేష్ సందర్శించి పలు రికార్డులు తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా ఫ్రైడే,…
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి*
జనం న్యూస్. జనవరి 17. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి సర్వే పారదర్శకంగ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు…
తల్లి దండ్రుల జ్ఞాపకార్ధం అనాధలకు స్వేట్టర్లు పంపిణి.
NNHR తెలంగాణ స్టేట్ సెక్రటరీ.కంటె ఏలియా. జనం న్యూస్ 17జనవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ :ఏజెన్సీ ప్రాంతములో చలి తీవ్రతనుబట్టి ప్రజలకు అనేక ఇబ్బందులు ఉండడమును చూసి చలించిన నేషనల్ నింబుల్స్ హ్యుమన్ రైట్స్ తెలంగాణ సెక్రటరీ…
ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ఫలాలు అందాలి.
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి జనం న్యూస్.జనవరి 16, కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్:జిల్లాలో అర్హత గల ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించే విధంగా అధికారులకు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు…
అప్పన భీమలింగం ఇంట్లో 94 రకాల తో వంటకాలు
జనం న్యూస్ జనవరి 16 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేని కొన మండలం చెయ్యరు అగ్రహారం అప్పన భీమలింగం ఇంట్లో సంక్రాంతికి వచ్చిన అల్లుళ్ళకి 94 రకాలు వంటకాలు వండించి సంక్రాంతి రుచులతో అదరగొట్టారు…
యువత క్రిడాలతోపాటు మార్పు కోసం కృషి చేయాలి..!
జనం న్యూస్. జనవరి. 16. నిజామాబాదు. రూరల్. (శ్రీనివాస్ ) సిరికొండ..యువతను నిర్వీర్యం చేయడానికే మద్యం, పదార్థలను అలవర్చుతున్న ప్రభుత్వాలు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే.మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు గుమ్మడి. నర్సయ్య.. యువత క్రిడాలతోపాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలని -ఇల్లందు…
రాయల్ ప్రీమియం క్రికెట్ లీక్ సీజన్ టు విజేత హామీగో హానర్స్
జనం న్యూస్ 17.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు విజేతలకు బహుమతి ప్రదానం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,సయ్యద్ ఉస్సాముద్దీన్ మెదక్ జిల్లా చేగుంట మండలం పరిదిలోని వడియారం గ్రామం లో నిర్వహించిన…
ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
జనం న్యూస్ 16.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు….జనవరి16: కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉందని.. ఆ పార్టీ ఏ స్వార్థం లేకుండా దేశం కోసం పని చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.…