.గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామానికి చెందిన శ్రావణి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ శ్రావణి శ్రీనివాసరెడ్డి నీ అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఎమ్మెల్యే బాలునాయక్ చెప్పాడు.కసిరెడ్డి శ్రావణి శ్రీనివాసరెడ్డి గ్రామము లోనే ఉంటూ…
గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామానికి చెందిన శ్రావణి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ శ్రావణి శ్రీనివాసరెడ్డి నీ అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఎమ్మెల్యే బాలునాయక్ చెప్పాడు.కసిరెడ్డి శ్రావణి శ్రీనివాసరెడ్డి గ్రామము లోనే ఉంటూ…
బిచ్కుంద డిసెంబర్ 3 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని భవిత కేంద్రం దత్తనగర్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవమును ఘనంగా నిర్వహించడం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో దివ్యాంగ…
జనం న్యూస్, డిసెంబర్ 03,అచ్యుతాపురం: దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో లోగల ఇంటిగ్రేటెడ్ దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ పట్నాయక్ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో గల ఎస్టిబిఎల్ లో గల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్…
జనం న్యూస్ డిసెంబర్(3) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో బుధవారం నాడు తెలంగాణ మలిదశ అమరుడు శ్రీకాంతచారి వర్ధంతిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మద్దిరాల మండల అధ్యక్షుడు దుగ్యాల…
జనం న్యూస్ డిసెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం,3/12/2025. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప్పలగుప్తం మండలం సీనియర్ పాత్రికేయులు..రెడ్డి బాబు విషయం తెలుసుకున్న బహుజన సమాజ్ పార్టీ…
జనం న్యూస్ డిసెంబర్(3) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ మద్దిరాల మండలం గుట్ట కింది తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా బానోత్ రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ పదవికి నలుగురు నామినేషన్లు దాఖలు చేయగా బుధవారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను…
జనం న్యూస్ డిసెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామం నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) సర్పంచ్ అభ్యర్థిగా గూగులోతు హారిక జవహర్లాల్ (తీన్మార్ జై) నామినేషన్ దాఖలు చేశారు.ఈ…
(జనం న్యూస్3 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలం :భవిత కేంద్రం నందు దివ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి దివ్యంగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ…
.జనం న్యూస్ డిసెంబర్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డికె పి హెచ్ బి కాలనీ ముడవ ఫేస్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాధమిక ఉప కేంద్రంని కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసైనికుల తో…