• January 17, 2025
  • 29 views
కూకట్పల్లిలోని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న బండి రమేష్

జనం న్యూస్ జనవరి 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వందల మంది భక్తుల మధ్య అత్యంత వైభవోపేతంగా గురువారం ఆలయంలో ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై,…

  • January 17, 2025
  • 27 views
పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ

జనం న్యూస్ జనవరి 16 కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తూ ఏఎస్ఐ నుంచి ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన పలువురు పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో వారిని అభినందించి మాట్లాడారు. పదోన్నతి పొందిన…

  • January 17, 2025
  • 59 views
లద్దె పురుగుతో లబొదిబో అంటున్న రైతన్నలు

జనం న్యూస్ /నెక్కొండ/మొక్కజొన్న చేనుకు లద్దపురుగు సొకడంతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర లొ కాశ బోయిన మల్లయ్య అనే రైతు తనకు చెందిన వ్యవసాయ భూమిలో రెండెకరాల పత్తి చేను…

  • January 17, 2025
  • 21 views
విజేతలకు బహుమతులు అందించిన ఉమ్మడి కొల్లూరు నాయకులు

నవాబుపేట 16 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని బటోన్ పల్లి తండా గ్రామంలో టోర్నమెంట్ కొనసాగుతున్న సందర్భంగా మొదటి బహుమతి 20వేల రూపాయలు పోలీస్ రవి, రెండవ బహుమతి 10000, మోతిలాల్ క్రీడాకారులకు అందించారు, యువత క్రీడల…

  • January 17, 2025
  • 23 views
తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు తెచ్చిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ సీనియర్ నాయకులు అరుణ్‌రాజ్ శేరికార్

జనం న్యూస్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా 16.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్… తెలంగాణ రాష్ట్రం లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ రైతుల కష్టాలు తీర్చటానికి పసుపు బోర్డు ని తెచ్చి ఆనంద పరవశంలో నింపిన నరేంద్ర మోడీ మాట నిలబెట్టుకున్నారు…

  • January 17, 2025
  • 26 views
ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి-కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే శ్రీకృష్ణ హోమ్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు అభినందనీయం   జనం న్యూస్ జనవరి 17 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే అని…

  • January 17, 2025
  • 29 views
విజేతలకు బహుమతులు అందించిన జంగమయ్యపల్లి నాయకులు

నవాబుపేట 16 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని జంగమయ్యపల్లి గ్రామంలో జె పి ఎల్ సీజన్ 4టోర్నమెంట్ కొనసాగుతున్న సందర్భంగా టీం జాగ్వర్డ్స్ పై ఓజి టీం గెలుపొందారు, మొదటి బహుమతి 10వేల రెండవ బహుమతి 5000…

  • January 17, 2025
  • 20 views
రేమద్దుల గ్రామంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 47 సంవత్సరాల నుంచి సంక్రాంతికిోత్సవాలు

యువతరం నవతరం కలయికలో స్వాతంత్ర స్ఫూర్తితో సమాజ మార్పు కోసం మరో పోరాటం చేద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలో యువతకు ఇచ్చిన డిక్లరేషన్ అమలు చేయాలి సామాజిక న్యాయం సాంప్రదాయ జానపద శాస్త్రీయ సాంస్కృతిక కళలు మహనీయుల స్ఫూర్తి…

  • January 17, 2025
  • 27 views
లింగంపేట్ మండల్ లో. ఏ ఈ ఓ లకు ఆర్డిఓ సూచనలు.

జనం న్యూస్. జనవరి. 16 మండల్ లింగంపేట్. జిల్లా కామారెడ్డి. లింగంపేట్ మండల్ లో వివిధ గ్రామాలలో ఏఈవోలు రైతుభరోసా సర్వేలో భాగంగా ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని, అర్హులైన రైతులకు రైతు భరోసా వచ్చేవిధముగా చూడాలని ఏ ఈ…

  • January 17, 2025
  • 89 views
హాస్యనటుడు,పద్మశ్రీ డి ఆర్ . బ్రహ్మానందంను కలిసిన ఖేడ్ యువకులు

  జనం న్యూస్ నారాయణఖేడ్. సంగారెడ్డి జిల్లా 16.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్ హైదరాబాద్ లోని హాస్యనటుడు బ్రహ్మానందం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఖేడ్ లీఫ్ ఆర్టిస్ట్ ఆశ్వత్త పత్రంపైన శివ వేసిన బహ్మనందం చిత్రం బహుకరించడంజరిగింది .ఇందులో శివ కుమార్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com