• November 10, 2025
  • 59 views
ఎస్ఎఫ్ఐ విజయనగరం పట్టణ మహాసభలు .విద్యారంగ సమస్యలపై మహాసభలు స్ఫూర్తితో అలుపెరగని పోరాటం కొనసాగిస్తాం .

జనం న్యూస్ 10 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భారత విద్యార్థి పరిషత్ (ఎస్ఎఫ్ఐ) విజయనగరం పట్టణ కమిటీ మహాసభలు తాటిపూడి డ్యాం నందు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు…

  • November 10, 2025
  • 52 views
విద్య ,వైద్యం ప్రజల కనీస హక్కుఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తోందిమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాంవైయ‌స్సార్సీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను మరియు వారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ

జనం న్యూస్ 10 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నిన్న విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్,భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) మరియు వారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ భీమిలి నియోజవర్గం…

  • November 10, 2025
  • 54 views
గట్టు జాతర్లో గలీజ్ దందా

జనం న్యూస్ 10 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం లో.పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు పాల్పడిన ఓ ప్రముఖ పొలిటికల్ లీడర్ ఆ లీడర్…

  • November 10, 2025
  • 63 views
యాళ్ల దొరబాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి (కాట్రేనికోన) [డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామంలో పశువర్ధక శాఖ జిల్లా చైర్మన్ , కోనసీమ జిల్లా పూర్వపు అధ్యక్షులు యాళ్ల దొరబాబు జన్మదినోత్సవం సందర్భంగా మర్యాదపూర్వకంగా…

  • November 10, 2025
  • 60 views
ఘనంగా పేటతుల్లి కార్యక్రమం

స్వామి శరణు ఘోషతో మార్మోగిన మడుతూరు జనం న్యూస్, నవంబర్ 10,అచ్యుతాపురం: స్వామియే శరణమయ్యప్ప.. హరి హరి వాసనే..శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో పేటతుల్లి కార్యక్రమం మడుతూరు అయ్యప్ప స్వాముల పీఠకం ఆధ్వర్యంలోమార్మోగింది.పూజలు,అభిషేకాలు వైభవంగా జరిగాయి. గ్రామంలో పురవీధులగుండా…

  • November 8, 2025
  • 98 views
వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగి

జనం న్యూస్ నవంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశం మొత్తం వందేమాతర గీతాలాపన చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం ప్రకారం ఈరోజు ముమ్మిడివరం అసెంబ్లీ పరిధిలో కాట్రేనికోన మండలం చెయ్యరు పంచాయతీ…

  • November 8, 2025
  • 101 views
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్

జనం న్యూస్ నవంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అభినందించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురం :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామ విద్యార్థి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ (వయస్సు 7 సంవత్సరాలు…

  • November 8, 2025
  • 95 views
ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళ

జనం న్యూస్ నవంబర్ 8 నడిగూడెం మండలం లోని నారాయణ పురం నుండి వల్లాపురం గ్రామానికి వెళ్లే బిటి రోడ్డు కొన్ని సంవత్సరాల క్రితం నారాయణపురం గ్రామ శివారు వరకు అనేక గుంతలు ఏర్పడి గ్రామ ప్రజలు అనేక అవస్థలు పడుతున్న…

  • November 8, 2025
  • 98 views
పెరిగిపోతున్న చ‌లి.. ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం చాలా అవ‌స‌రం

జనం న్యూస్ నవంబర్ 08 మునగాల చలికాలం వ్యాధులు ముసిరేకాలం కొద్ది రోజులుగా ఉదయం, రాత్రివేళల్లో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో సాధారణ ఉష్ణాగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చలి పెరిగినప్పుడు గాలిలో…

  • November 8, 2025
  • 202 views
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులు

కోదాడ నవంబర్ 08 సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి దంపతులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాదులోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఈ దంపతులు, ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు…