విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి -ఎంఈఓ ఆనంద్ రావు
జనం న్యూస్ మే 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన అత్యుత్తముగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని, విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండడానికి ప్రాథమిక విద్య నిరంతరం ఉపయోగపడుతుందని, మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు తెలిపారు.…
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షుల జన్మదిన వేడుకలు
జనం న్యూస్ మే 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో టీపీసీసీ అధ్యక్షులుమరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనముగా నిర్వహించారు. ఈ సందర్భముగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్…
పైపులు వేశారు మట్టి తీయడం మరిచారు
జనం న్యూస్ మే (25) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం గోరంట్ల గ్రామంలో గోరంట్ల నుండి రాజ నాయక్ తండా పోయేరోడ్ కు చింతల చెరువు అలుగు పోసే కాడ రోడ్డు పోస్తున్నప్పుడు పైపులు వేసినాప్పుడు ప్రక్కన ప్రజలు పోవడానికి మట్టి…
ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్
జనం న్యూస్ మే 25 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
నరసరావుపేట రైల్వే స్టేషన్ పట్టాల మీద గుర్తు తెలియని వ్యక్తి మృతి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 25 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : నర్సరావు పేట లోని రైల్వేస్టేషన్ ప్రక్కన రైలు పట్టాల పై సుమారు 40 సంవత్సరాలు ఉంటాయి. నల్ల ఫ్యాట్,పింక్ కలర్ షార్ట్ ధరించి యున్నారు. ఈ…
తెలంగాణ రాష్ట్ర సాధనలో టి జే ఎఫ్ కీలక భూమిక పోషించింది:
టీజే ఎఫ్ రజితోత్సవ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జనం న్యూస్ మే 25 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కీలక పాత్ర పోషించిందని కూకట్పల్లి…
గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఘనంగా తిరంగా ర్యాలీ
జనం న్యూస్, మే 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణ కేంద్రంలో తిరంగా ర్యాలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల అంగడి హనుమాన్ దేవాలయం…
మూడు నెలల రేషన్ కోటా ఒకేసారి పంపిణీ..!
జనంన్యూస్. 25. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే మూడు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్,…
వీవోఏల అధ్యక్షులుగా సుహాసిని
జనం న్యూస్ మే 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం. సమాఖ్య వివోఏల సురేఖ మండల నుండి నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు బడుగు విజయ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వివోఏలు 42 సభ్యులకు…
రాజీవ్ శాంతినగర్ ఎత్తి పోతల పథకం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
లిప్ట్ ద్వారా 5000 ఎకరాలకి శాశ్వతంగా సాగునీరు రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ మే 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన…