జనహిత పాదయాత్ర రూట్ మ్యాప్ పరిశీలన
జనం డిజిటల్ న్యూస్ జూలై 2 (నిర్మల్ జిల్లా స్టాపర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభమయ్యే జనహిత పాదయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు…
20వ విడత పిఎం కిసాన్ నిధుల విడుదల.
జనం న్యూస్ 3 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) పీఎం కిసాన్ 20వ విడత డబ్బులను భారత ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుండి రైతుల ఖాతాలో వేయడం జరుగుతుందని…
రైతుపక్షం కూటమి ప్రభుత్వం.అన్నదాత సుఖీభవ ఆరంభం.
జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) ఆగస్టు 3 రైతులు కళ్ళల్లో ఆనందం చూసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.మండపేట శ్రీ సీతా రామ కళ్యాణ మండపం…
బాలికలభద్రత-విద్యవల్ల విజయంపై అవగాహన సదస్సు
జనం న్యూస్ ఆగష్టు 02 ఆసిఫాబాద్.జిల్లా బ్యూరోకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్, ఆసిఫాబాద్ ఏఎస్పి చిత్తరంజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, షీ టీం ఆధ్వర్యంలో ” బాలికల భద్రత – విద్య వల్ల జీవిత విజయం…
పేదల కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తోనే సహకారం
జనం న్యూస్ ఆగష్టు02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణలో పదేళ్లు గా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…
గ్రామాల స్థాయిలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యం
*మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల* జనం న్యూస్ ఆగస్టు 2 ముమ్మిడివరం ప్రతినిధిఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు…
డీజేఎఫ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
జనం న్యూస్ ఆగస్టు 3 మంథని టౌన్ రీపోటర్ కుంట పోశెట్టి నియోజక వర్గం పర్యటనలో ఉన్నతెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎక్లాస్ పూర్ జెడ్ పి హెచ్ ఎస్ లో శనివారం డీజేఎఫ్ 5వ…
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
*పెద్దవాగు ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం. జనం న్యూస్ ఆగస్టు 3 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలల్లో మరొక హామీ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా పీఎం కిసాన్, అన్నదాత…
చంద్రబాబు ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు
వైసీపీ యువ నేత, వైసీపీ స్టేట్ మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీ వేమిరెడ్డి రామచంద్రారెడ్డి . తన మనసులోని మాటను ధైర్యంగా ఒప్పుకున్న చంద్రబాబు కుమారుడు లోకేష్ను ప్రమోట్ చేసుకునేందుకు తిప్పలు అధికారిక ప్రకటనల్లో సుప్రీం మార్గదర్శకాలకు తిలోదకాలు ప్రభుత్వ ప్రకటనలో…
అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్కు చంద్రబాబు’
వైసీపీ నేత, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ యాదవ్. ఒంగోలు ప్రతినిధి, ఆగష్టు 02 (జనం న్యూస్): చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీపీ, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ యాదవ్ సెటైర్లు వేశారు.…












