• December 17, 2025
  • 102 views
పత్రికా ప్రచురణార్థం

17/12/25, మాగం, అయినవిల్లి మండలం. ధర్మమే జీవన మార్గమని స్వామి కమలానంద భారతి సందేశం అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం ఉప మండలం మాగం గ్రామంలో ఆర్ఎస్ఎస్ శతవసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం భక్తిశ్రద్ధలతో,హిందూ తత్వ సందేశంతో ఘనంగా…

  • December 17, 2025
  • 112 views
అక్వా డైరెక్టర్గా విత్తనాల బుజ్జి

కాట్రేనికోన, న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్వా బోర్డు డైరెక్టర్గా నేడు ప్రమాణ స్వీకారం చేసేందుకు డా బి ఆర్ అంబెడ్క ర్ జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన విత్తనాల నాగ శ్రీనివాస్ (బుజ్జి) మంగళవారం పార్టీ నాయకులతో కలసి కాట్రేనికోన…

  • December 17, 2025
  • 110 views
శ్రీదేవి సమేత భూదేవి కేశవ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

జనం న్యూస్ డిసెంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం శ్రీ భూదే సమేత శ్రీదేవి కేశవ స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి నియమించగా ఈరోజు ప్రమాణస్వీకారమునకు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయిన దాట్ల సుబ్బరాజు…

  • December 17, 2025
  • 108 views
పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా మండల అధికారులతో సమావేశమైన డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు ఈనెల 21న ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ డి.కార్తీక్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు…

  • December 17, 2025
  • 106 views
తెలుగుదేశం పార్లమెంటు ఇంచార్జ్ సుగవాసి ప్రసాద్ బాబుని కలిసిన నందలూరు ఎన్డీఏ కూటమి నాయకులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా డిసెంబర్ 17, తెలుగుదేశం పార్లమెంటు ఇంచార్జ్ సుగవాసి ప్రసాద్ బాబుని బుధవారం నందలూరు మండల ఎన్డీఏ కూటమి నాయకులు కొట్టే శ్రీహరి ఉప్పు శెట్టి రెడ్డయ్య అన్నమయ్యజిల్లారాయచోటిలో దివంగత నేత సుగవాసి పాలకొండ రాయుడు…

  • December 17, 2025
  • 89 views
పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్ – ప్రైవేట్ పాఠశాలల బంద్

ప్రవేట్ స్కూల్ బస్సులు ఎన్నికల విధులకు వినియోగించడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం జనం న్యూస్ -డిసెంబర్ 17- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – పంచాయితీ ఎన్నికలు పురస్కరించుకుని నాగార్జునసాగర్ పరిధిలో ప్రైవేటు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. పంచాయతీ…

  • December 17, 2025
  • 104 views
శబరిమలకు యాత్రకు బయలుదేరిన స్వాములు.

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా బుధవారం 17/12/2025 జోగిపేట నుండి అయ్యప్ప స్వాములతో కలిసి శబరిమల యాత్రకు బయలుదేరిన జిన్నా విజయ్ కుమార్. జోగిపేట బృందావన్ కాలనీ అయ్యప్ప స్వాములు భౌతిక, మానసిక, స్వచ్ఛత, క్రమశిక్షణతో కూడిన అయ్యప్ప…

  • December 17, 2025
  • 100 views
పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

జనం న్యూస్, డిసెంబర్ 17,అచ్యుతాపురం: మండలం లోని హరిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 36 మంది విద్యార్థులకు విశాఖ డైరీ పిఎస్ శరగడం వరప్రసాదరావు ఆర్థిక సహాయంతో సమకూర్చిన పదో తరగతి స్టడీ మెటీరియల్ అందజేశారు.…

  • December 17, 2025
  • 102 views
జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో

టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం శ్రీనివాస్ రెడ్డి సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 17 ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. కులమతాలకు అతీతంగా గ్రామ…

  • December 17, 2025
  • 97 views
హిందువులు ఐక్యతగా ముందుకు సాగాలి

జనం న్యూస్ డిసెంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం చిన కొత్తలంక ఉప మండలంలో చిన కొత్తలంక బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో కొడమర్తి వెంకటరత్న శర్మ అధ్యక్షతన జరిగిన…