ప్రత్యేక అభిషేకాలు, రుద్రహోమం – మహా అన్నదానం జనం న్యూస్ నవంబర్ 11 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది.తెల్లవారుజాము నుంచే…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 10 కొద్దికొద్దిగా ప్రజా సమస్యలపై సరిచేస్తూ జహీరాబాద్ పురపాలక సంఘం ప్రత్యేక పాలన అధికారి మరియు కమిషనర్ జహీరాబాద్ పట్టణంలో పారిశుధ్యం పై ప్రశ్నించిన జాగో తెలంగాణ స్పందించి జహీరాబాద్ పట్టణంలోని…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 10 తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ ఇటీవల రూ.కోటి పురస్కారం అందించిన ప్రభుత్వంఅందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అశువు కవిత్వం చెప్పడంలో…
జనం న్యూస్ 10 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు జోగులాంబ దేవాలయం నుండి హైదరాబాద్ వరకు న్యాయవాదుల రక్షణ చట్టం…
జనం న్యూస్ 10 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ *మూడు సంవత్సరాలుగా పూర్తికాని పంచాయతీ భవనం. తక్షణమే పంచాయతీ భవనాన్ని నిర్మించాలి. ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలి.గ్రామంలో ఉన్న ఆకతాయిల…
జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, : కాట్రేనికోన మండల పరిధిలో చేయ్యేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలిం గేశ్వర స్వామి వారికి కార్తీక మాసం పరమ శివుని ఆరుద్ర నక్షత్రం సందర్భంగా…
జనం న్యూస్ నవంబర్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి బజరంగ్ టీం సభ్యుల ఆధ్వర్యంలో లక్ష రూపాయల విలువ చేసే సౌండ్ సిస్టమ్ మైక్ సెట్ సామగ్రిని కూకట్ పల్లి అయ్యప్ప స్వామి ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా…
జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన, : కాట్రేనికోన మండల పరిధిలో కుండలే శ్వరంలో పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక పూజలు నిర్వహిం చారు, ఆలయ మర్యాదలతో…
జనం న్యూస్ 10 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు వద్ద బైక్ వేగంగా నడుపుతూ పాదచారుడిని ఢీకొట్టిన సంఘటన ఆదివారం కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాదచారుడిని సమీప…
జనం న్యూస్ 10 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పార్వతిపురం మన్యం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కళాశాగా పనిచేస్తున్న రెడ్డి రమేష్ నాటు బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు,…