జడ్జి ప్రియాంకకు భద్రాచల తలంబ్రాలు అందజేసిన
సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు జనం న్యూస్, ఏప్రిల్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మంగళవారం…
రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ( ఎస్ ఆర్ పి) లు గా మార్కుక్ మండల ఉపాధ్యాయుల ఎంపిక
జనం న్యూస్, ఏప్రిల్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇచ్చేందుకు గాను 152 మంది సబ్జెక్టు రాష్ట్ర రిసోర్స్ పర్సన్స్ గా పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసింది .మొత్తం…
భూభారతి చట్టంపై అవగాహన సదస్సు.
జనం న్యూస్ 30ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని రైతు వేదిక లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి (కొత్త ఆర్ఓఆర్ చట్టం) పైన మంగళవారం రోజున ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రభుత్వ…
ఘనంగా తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత జయంతి వేడుకలు
జనం న్యూస్, ఏప్రిల్ 30( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ గాన కోకిల, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు బెల్లి లలిత జయంతి,వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద…
కల్వచర్లలో నూతన ట్రాన్స్ఫార్మ్ (డి టి ఆర్) ప్రారంభం
జనం న్యూస్, ఏప్రిల్ 30, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు కల్వచర్ల గ్రామంలోనీ రెండ్ల వాడ,శివాలయం విధికి తరచూ కరెంట్ ఓవర్ లోడ్ సమస్య ఉందని గ్రామస్థులు తాజా మాజీ సర్పంచ్ గంట పద్మ వెంకటరమణ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చిన…
ఉమ్మడి కల్వచర్లలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం
రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ చేసిన సేవలను వివరించారు జనం న్యూస్, ఏప్రిల్ 30, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యువ నాయకులు దుద్దిళ్ల…
విధులకు ఆటంకము కలిగించి భయభ్రాంతులకు గురిచేసిన హాస్పిటల్ యాజమాన్యం పై చర్యలు
జనం న్యూస్, ఏప్రిల్ 30,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, పెద్దపల్లి విధులకు ఆటంకము కలిగించి భయభ్రాంతులకు గురిచేసి, వారి పైన రిసిప్షనిస్ట్ ఆనంద్ చే కేసు నమోదు చేయించిన శ్రీ మమత హాస్పిటల్, గోదావరిఖని…
ఆదిరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం
జనం న్యూస్ ఏప్రిల్ 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సిపిఎం పార్టీ మునగాల మండల కమిటీ ఆధ్వర్యంలో మునగాల లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం నరసింహులగూడెం మాజీ సర్పంచ్ కామ్రేడ్ ముదిరెడ్డి ఆదిరెడ్డి 28 వ వర్ధంతి సందర్భంగా…
కృషి ఫలితంగానే అవార్డులు : తహసిల్దార్ సరిత
జనం న్యూస్ ఏప్రిల్ 29 నడిగూడెం వ్యవసాయ రంగంలో రైతుల సంక్షేమం దృష్ట్యా విలువైన సేవలను సూచనలు సలహాలు అందించి రైతులు అభివృద్ధికి తోడ్పడడంతో పాటు ప్రకృతి వ్యవసాయం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి వారి అభివృద్ధికి కృషి చేసిన ఫలితంగానే…
ప్రధాన మోడీ సభకు పామర్రు ఇంచార్జ్ :బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ ఏప్రిల్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మే 2 తేదీన అమరావతి పున ప్రారంభోత్సవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభను విజయవంతం…