• November 24, 2025
  • 83 views
జహీరాబాద్ నియోజకవర్గం మోగుడంపల్లి మండలంలో రైతు సంఘం కొత్త నియామకం

రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్24 జహీరాబాద్ నియోజకవర్గం మోగుడంపల్లి మండలంలోని సున్నం బట్టి తాండాకు గౌరవప్రదమైన అవకాశం లభించింది. సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ గారు మండల రైతు…

  • November 24, 2025
  • 81 views
స్నేహితుడి పెళ్లి కోసం వచ్చి.. విగత జీవివులుగా మారారు

జనం న్యూస్‌ 24 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జంఝావతి రబ్బర్ డాంలో మగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసింది. కొమరాడ (M) సివినిలో ఆదివారం జరిగిన స్నేహితుడి పెళ్లి కోసం హైదరాబాదు నుంచి ప్రతాప్ వచ్చాడు. గ్రామంలో…

  • November 24, 2025
  • 82 views
ప్రభుత్వ ఉద్యోగాలలో గలవిల్లి గ్రామం విజయాలు!

జనం న్యూస్‌ 24 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ దేశ రక్షణ ఐన ఆర్మీ లో ఉద్యోగలు సాధించిన గలవిల్లి వాసులు. మన్యం జిల్లా బలిజిపేట మండల గలవిల్లి గ్రామం లో ఇటీవల విడుదల ఐన ఆర్మీ ఫలితల్లో…

  • November 24, 2025
  • 83 views
అటవీ సంపదను అదాని, అంబానీలకు దోచిపెట్టడానికే ఆపరేషన్ కగార్ పేరుతో మోడీ, అమిత్షాలు చేయిస్తున్న ఎన్‌కౌంటర్లు.

శాంతి చర్చలకి వచ్చిన మావోయిస్టులను చంపడం దుర్మార్గం మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ల పై న్యాయ విచారణ జరపాలి – సిపిఐ డిమాండ్ భూటకపు ఎన్‌కౌంటర్ల నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు జనం న్యూస్‌ 24 నవంబర్‌, విజయనగరం…

  • November 24, 2025
  • 78 views
ఇది ప్రభుత్వ బాధ్యారాహిత్యమే: జడ్పీ చైర్మన్

జనం న్యూస్‌ 24 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ బాధ్యా రాహిత్యానికి నిదర్శనమని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడ చిన్న శ్రీను ఆదివారం విమర్శించారు. కేంద్రాలు ఆలస్యంగా తెరవడం…

  • November 24, 2025
  • 80 views
ఏపీ స్టేట్ అడ్వైజర్ బోర్డు చైల్డ్& లేబర్ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు

జనం న్యూస్ నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామానికి చెందిన శ్రీ వేటుకూరి సూర్యనారాయణ రాజు *ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజరీ బోర్డు& చైల్డ్ లేబర్ చైర్మన్ గా…

  • November 24, 2025
  • 84 views
మహిళల ఆత్మగౌరవాన్ని నిలిపేలా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ

. జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…. భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలో హన్మకొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి…

  • November 24, 2025
  • 80 views
ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన పిసిసి డెలికేట్ విట్టల్ రెడ్డి

జనం న్యూస్ బిచ్కుంద నవంబర్ 24 : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకం భాగంగా చిన్న…

  • November 24, 2025
  • 82 views
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు: తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణతర్లుపాడు:

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 24 భగవాన్ పుట్టపర్తి సాయిబాబా 100వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ప్రకాశం జిల్లా, తర్లుపాడులోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం (నవంబర్ 23, 2025) ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.తహసీల్దార్ శ్రీ కె.కె. కిషోర్ కుమార్ ఈ…

  • November 24, 2025
  • 82 views
పోతు గుంటకు ఘన సత్కారం :- జంబు సూర్య నారాయణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. సబ్ టైటిల్ శివయ్య సేవ లభించడం ఎంతో అదృష్టం. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు ను నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్…