• November 3, 2025
  • 77 views
ఈ రాష్ట్రంలో కులాలను బట్టి న్యాయాలు జరుగుతున్నాయా ఎస్టీ యానాదుల కుటుంబంలో వ్యక్తిని చంపేస్తే పట్టించుకోని ప్రభుత్వం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 అదే కాపు కుటుంబంలో జరిగితే ఆగ మేఘాల మీద వెళ్లి డబ్బులు ఫలాలు ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం అందని…

  • November 3, 2025
  • 74 views
శ్రీ దత్త సాయి సన్నిధిలో ఘనంగా కార్తీక మాస మహాకాల రుద్రాభిషేకం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ…

  • November 3, 2025
  • 76 views
విద్యార్థులను పాఠశాలకు గైరు హాజరు కాకుండా పంపించాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు డైలీ డ్రాప్ ఔట్ డ్రైవ్ లో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 34 వార్డు పోలిరెడ్డి…

  • November 3, 2025
  • 72 views
జయహో భారత నారీ

జనం న్యూస్ నవంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మహిళ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా పైన అద్భుత ఘన విజయం సాధించి… మన దేశానికి తొలి వరల్డ్ కప్ ని అందించిన మన…

  • November 3, 2025
  • 73 views
కుండలేశ్వర స్వామి వారి ఆలయంలొ అన్న సమారాధన.

జనం న్యూస్ నవంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేని కొన.. : మండలం కుండలేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత శ్రీ కుండలేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా నిమ్మకాయల జగ్గయ్య నాయుడు భారీ…

  • November 3, 2025
  • 71 views
బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించాలని ఆందోళన

బిచ్కుంద నవంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ యువకులు సోమవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద వారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.…

  • November 3, 2025
  • 70 views
మాజీ ఎమ్మెల్యే బొల్లం ఆరోపణలు అవాస్తవం

జనం న్యూస్ నవంబర్ 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మసక బారిన తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మంత్రి ఉత్తమ్ దంపతులపై మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని మునగాల మండల కాంగ్రెస్…

  • November 3, 2025
  • 68 views
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలి

ప్రమాద రహిత ప్రయాణానికై వాహనదారులు కృషి చేయాలి. సీఐ రామకృష్ణారెడ్డి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన సమావేశం జనం న్యూస్ నవంబర్ 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రోడ్డు భద్రత చర్యల్ని మరియు ట్రాఫిక్ నిబంధనలను…

  • November 3, 2025
  • 64 views
నాగార్జునసాగర్ లోఘనంగా లక్ష్మీ కళ్యాణం

జనం న్యూస్ – నవంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో సోమవారం లక్ష్మీ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయ అర్చకులు రామానుజాచార్యులు…

  • November 3, 2025
  • 67 views
ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి NSS ప్రత్యేక శిబిరం ఏడవ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వ హించడం జరిగింది ఇందులో NSS ప్రోగ్రాం ఆఫీసర్ P. జ్యోతి ప్రిన్సిపాల్ శ్రీ G.…