• December 7, 2025
  • 139 views
శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డ్సు సేవలు క్రియాశీలకం

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్‌ 07 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ 63వ హోంగార్డ్సు ఆవిర్భావ దినోత్సవం పోలీసు పరేడ్ గ్రౌండులో డిసెంబరు 6న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్…

  • December 7, 2025
  • 133 views
రామేశ్వరంలో రోడ్డు ప్రమాదంపై మంత్రుల దిగ్భ్రాంతి

జనం న్యూస్‌ 07 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రామేశ్వరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

  • December 7, 2025
  • 130 views
పెందుర్తిలో సోమ, బుధవారాల్లో సభ; మేనిఫెస్టో ప్రకటిస్తాం: ఏలూరు వెంకటరమణమూర్తి శర్మ

జనం న్యూస్‌ 07 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాబోతున్న మండల స్థాయి ఎలక్షన్ నిమిత్తం, విశాఖపట్నంలో గడిచిన ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండేట్ గా నిలబడి ఓట్లు సాధించుకున్న ఏలూరి వెంకటరమణమూర్తి శర్మ అతి త్వరలో విశాఖపట్నంలో బహిరంగ…

  • December 7, 2025
  • 134 views
చేపల మృత్యువాత, దుర్వాసనతో ప్రజల అవస్థ

జనం న్యూస్‌ 07 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌విజయనగరం నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువులో పెంపకానికి వేసిన చేపలు మృత్యువాత పడ్డాయి. దీని వల్ల వస్తున్న దుర్వాసనను భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మొదలుకొని…

  • December 6, 2025
  • 152 views
ప్రజాపాలన ఉత్సవాల్లో దేవరకొండ లో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంతారెడ్డి సభ. పలు కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.

రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే మాడల్‌ను ప్రకటించబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వరి ఉత్పత్తి, శాంతి భద్రతల పరిరక్షణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, విద్య, వైద్య రంగాల్లో…

  • December 6, 2025
  • 145 views
రాజ్యాంగ నిర్మాత కు బిజిపి నివాళి

భారతీయ జనతా పార్టీ కోనసీమ ముఖ్య నేతల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డా భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్) 69 వర్ధంతి పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డా బి ఆర్ అంబేద్కర్…

  • December 6, 2025
  • 148 views
బ్యాట్ గుర్తుకు ఓటు వేసి రజిత. గంగదాస్ ను గ్రామ సర్పంచిగా గెలిపించండి..!

జనంన్యూస్. 06. సిరికొండ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలోని న్యావనంది గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నెల్లా రజిత w/o గంగాధస్ ఈరోజు కేటాయించిన గుర్తులలో రజిత కు (బ్యాట్ )గుర్తు వచ్చినందున. గ్రామ ప్రజలందరూ గమనించి క్రమ సంఖ్య…

  • December 6, 2025
  • 142 views
సింగరేణి ఉన్నత పాఠశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి

జనం న్యూస్ 06నవంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం) అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి డాక్టర్ ఇన్నయ్య సింగరేణి ఉన్నత పాఠశాల.పి వి కాలనీ నందు ఇంచార్జ్ ప్రదానోపాధ్యాయులు ఎం వేణు అధ్యక్షతన జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సమావేశంలో సింగరేణి ఏరియా…

  • December 6, 2025
  • 172 views
సర్పంచ్ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు..!

జనంన్యూస్. 06. సిరికొండ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలోని న్యావనంది గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మామిడి కింది దీప w/o నరేందర్. ఈరోజు కేటాయించిన గుర్తులలో దీప కు (ఉంగరం )గుర్తు వచ్చినందున.…

  • December 6, 2025
  • 146 views
ఈశ్యర చారి మరణానికి నివాళులు అర్పించిన బీసీ నాయకులు

జనం న్యూస్ డిసెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీసీ రిజర్వేషన్ ఇవ్వనందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై సాయి ఈశ్వర చారి పెట్రోల్ పోసుకొని బలిదానం చేసుకున్నాడని, బీసీ జెఎసి రాష్ట్ర కన్వీనర్…