నేడు జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
జనం న్యూస్, మార్చ్ 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ముందస్తుగా టిఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించను న్నారు.…
సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
జనం న్యూస్ 16మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురుమల శంకర్ ) 17 వ తేదీ సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు…
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ….
బిచ్కుంద మార్చి 17 జనం న్యూస్ n ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోనీ ఆదివారం నాడు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మార్వో సురేష్ ,మరియు…
ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్
జనం న్యూస్, మార్చ్ 17,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) అంతరిక్షంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. నాసా ప్రకారం.. భూమి మీదకు ఈ నెల 19,…
ఎమర్జెన్సీ వార్డులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్
జనం న్యూస్, మార్చ్ 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భారత దిగ్గజ సంగీత దర్శకుడు భాస్కర్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది, తమిళ మీడియా కథనం ప్రకారం ఆదివారం…
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు
జనం న్యూస్, మార్చ్ 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం
జనం న్యూస్ మార్చ్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు ఆదేశాల మేరకు వాంకిడి మండల కేంద్రంలో…
పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్
జనం న్యూస్ 17 మర్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం బతికపెల్లి గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్వర్ పాషా, జాకిర్ పాషా మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్…
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ విప్
జనం న్యూస్ 17మార్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల కేంద్రంలోనీ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం రోజున పాల్గొన్నారు.ఈ…
దళిత స్పీకర్ నుఅవమానించిన జగదీశ్ రెడ్డి మరియు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ మార్చి 16 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు టి పిసిసీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మన మన స్పీకర్ శ్రీ…