• August 3, 2025
  • 100 views
ఆరోగ్య యోగ కేంద్రాన్ని ప్రారంభించిన – అర్బన్ ఎమ్మెల్యే..!

జనంన్యూస్. 03.నిజామాబాదు. టౌన్. నిజామాబాదు. వినాయక నగర్, శ్రీనగర్ కాలనీ రోడ్ నెం.4 లో ఏర్పాటు చేసిన ఆరోగ్య యోగ కేంద్రంను అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందూర్ అర్బన్…

  • August 3, 2025
  • 100 views
సుపరిపాలన లో తొలి అడుగు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వ హిస్తున్న సుపరిపాలన లో తొలిఅడుగు కార్యక్రమాన్ని టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు సూచన మేరకు నందలూరులోని 91 ,92 పోలింగ్ బూత్ పరిధిలో నిర్వహించడం…

  • August 3, 2025
  • 101 views
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన తీన్మార్ జయ్

జనం న్యూస్ ఆగష్టు 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా యూత్ సభ్యులు కలిసి ఇటీవల మరణించిన మాలోతు రాకేష్ సంధ్య వారి కొడుకు అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న గ్రామ యూత్…

  • August 3, 2025
  • 105 views
పాతూర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

జనం న్యూస్, ఆగష్టు 3( తెలంగాణ స్టేట్ ఇంచార్జి ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాతూర్ లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.అనంతరం తల్లి పాల వారోత్సవాలలో భాగంగా తల్లులకు తల్లి పాల…

  • August 3, 2025
  • 105 views
పత్తి పంటలో ఐ పి ఎం సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన.

జనం న్యూస్ ఆగష్టు 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో ప్రజ్వల్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ కార్యకర్త పోరండ్ల భానుమతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల వ్యవసాయ అధికారి గంగా…

  • August 3, 2025
  • 91 views
టుడే నీడ్స్ మొబైల్ యాప్ ఆవిష్కరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అథితి విజయలక్ష్మి

జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రస్తుతం బిజీ బిజీగా ఉరకలు పరుగులతో సాగిపోతున్న ఈ రోజులో ఏ నిత్యవసర వస్తువులు కావాలన్నా మార్కెట్లకు పరుగులు తియ్యవలసిన అవసరం లేకుండ ఇప్పుడు మన విజయనగరంలో ఇకపై…

  • August 3, 2025
  • 89 views
అదృశ్యమైన బాలికను గంటల వ్యవధిలోనే ఇంటికి చేర్చిన పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మహిళలు, బాలల భద్రతకు జిల్లా పోలీసుశాఖ ప్రాధాన్యత కల్పిస్తుందని, అదృశ్యమైన బాల, బాలికలను కనుగొనేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, రాష్ట్ర…

  • August 3, 2025
  • 103 views
సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు

విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కీ॥శే॥లు బళ్ళారి రాఘవ జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టు 2న ఘనంగా నిర్వహించారు.…

  • August 3, 2025
  • 91 views
ఒడిస్సా నుండి కేరళకు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎల్.కోట పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న…

  • August 2, 2025
  • 114 views
పిహెచ్. డి. ఎంట్రెన్స్ టెస్ట్ లో పాలెం పూర్వ విద్యార్థినికి మొదటి ర్యాంక్ కైవసం అభినందించిన ప్రిన్సిపల్ డాక్టర్ పి రాములు

జనం న్యూస్ ఆగస్టు 2 ప్రతినిధి ఎండి జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(ఎ) లో 2024-2025 సంవత్సరంలో బిఏ లిటరేచర్ పూర్తి చేసుకొని రెండు సంవత్సరాల క్రితం…