వసంత పంచమిసామూహిక అక్షరాభ్యాస వేడుకలు
✍️జనం న్యూస్ రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️ (3సం ల నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు) చదువుల తల్లి సరస్వతి దేవి ఆవిర్భవించిన పుణ్య తిథి మాఘ శుద్ధ పంచమి ది 03.02.2025 సోమవారం సుముహూర్తం ఉదయం గం. 9-14…
నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ లో ఘనంగా వసంత పంచమి వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 3 నడిగూడెం వసంత పంచమిని పురస్కరించుకొని నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో చదువుల తల్లి సరస్వతి దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయుల, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్…
పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.
జన న్యూస్ ఫిబ్రవరి 3 నడిగూడెం పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బీరవల్లి సుధాకర్ రెడ్డి సోమవారం…
సూర్య రిపోర్టర్ మరియు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఎస్. శివశంకర్ మృత దేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద దర్శించి, నివాళులు అర్పించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రంగనాయకులు మరియు…
10 ఏళ్లు కూటమిప్రభుత్వం, చంద్రబాబు అధికారంలో ఉండాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఏపీ దేశంలో నెంబర్-1 గా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మాజీమంత్రి ప్రత్తిపాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీయే కూటమినేతల ప్రధాన లక్ష్యం కావాలి పుల్లారావు. వైసీపీ…
గ్రాండ్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వీరే
జనం న్యూస్ ఫిబ్రవరి 04 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం కోదాడ పట్టణంలో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ విజేతల పేర్లను సోమవారం…
డప్పుల దరువులు ప్రభుత్వానికి గుండెల్లో దడ దడలు
జనం న్యూస్ 2 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి ) -కాసిపేట రవి జనం న్యూస్ ప్రతినిధి -భీమారం మండలం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడుఒక జాతి యొక్క హక్కుల కొరకై మాదిగ, మాదిగ ఉపకులాల కొరకై 30ఏండ్ల సుదీర్ఘ…
పంట పొలాలను పరిశీలించినఏరువాక కేంద్రం సంగుపేట -శాస్త్రవేత్తలు
జనం న్యూస్ ఫిబ్రవరి 3 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండుర్ గ్రామంలో ఏరువాక కేంద్రం – సంగుపేట్ శాస్త్రవేత్తలు మరియు పంట పొలాలను పరిశీలించడం జరిగింది , ప్రధానంగా ఈ యాసంగిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు మరియు సాగులో…
సూర్యుడు అస్తమిస్తే చాలు మందుబాబులు ఉదయిస్తారు *
జనం న్యూస్ 2 జనవరి భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి )= భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ బస్టాండ్ నుండి ఖాజీపల్లి బస్టాండ్ సమీపలలో ఖాళీ స్థలంలో చీకటి పడితే చాలు మందుబాబులకు అడ్డలుగా మారుతుంది.చుట్టుపక్కల జనసంద్రం లేని కారణంగా…