ఫిబ్రవరి 7వ తారీఖున బుద్ధవనంలోత్రిపిటక పఠనోత్సవం
జనం న్యూస్ -ఫిబ్రవరి 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్లోని బుద్ధవనం వద్ద దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా మహాబోధి సొసైటీ సికింద్రాబాదు మరియు అంతర్జాతీయ త్రిపిటక సంగాయన మండలి సంయుక్తంగా, ఫిబ్రవరి 7 శుక్రవారం నాడు త్రిపిటక పఠనం జరుగుతుందని నిర్వాహకులు…
అవగాహనతోనే క్యాన్సర్ దూరం
క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రశేఖర్ జనం న్యూస్ ఫిబ్రవరి 05 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా…
లక్ష డప్పులు -వేల గొంతుల కార్యక్రమాన్ని ఏ శక్తి ఆపలేదు
జనం న్యూస్ నడిగూడెం, పిబ్రవరి 04ఈ నెల 7 న హైదరాబాద్ లో జరగబోయే లక్షల డప్పులు-వేల గొంతుల కార్యక్రమాన్ని ఎవరు ఆపలేరని మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ కోదాడ నియోజకవర్గం కోశాధికారి మందుల రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మండల…
మంచినీటి సరఫరా పై ముందస్తు చర్యలు: ఎంపీఓ
జనం న్యూస్ ఫిబ్రవరి 4 నడిగూడెం వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎంపీఓ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం మండలంలోని చాకిరాల, శ్రీరంగాపురం గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంక్,పైప్ లైన్లు పనిచేస్తున్న తీరును పరిశీలించారు.…
కేంద్ర బడ్జెట్ గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వికసిత్ భారత్ బడ్జెట్పేద,మధ్యతరగతి ప్రజలు మెచ్చిన బడ్జెట్ అని బీజేపీ మండల అధ్యక్షులు వీరబాబు అన్నారు.మంగళవారం మండల కేంద్రం లోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం…
దళారి వేవస్థ లేకుండా చేస్తా.. ఒడితల ప్రణవ్..
జనం న్యూస్ //ఫిబ్రవరి 4//జమ్మికుంట //కుమార్ యాదవ్..దళితబందు రెండో విడత నిధులు మంజూరు కోసం కృషిచేసిన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు.. అనంతరం…
పేదలకు ఇంటి స్థలాలు, సాగుభూమి సాధించేవరకు పోరాటం
జనం న్యూస్ 04 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 5లక్షలు, 2ఎకరాల సాగుభూమి హామీ తక్షణం అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి…
నెట్ బాల్ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) కి ఎంపికైన నాగార్జునసాగర్ యువకులు
జనం న్యూస్- ఫిబ్రవరి 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్ హిల్ కాలానికి చెందిన సంయుత్ నాయుడు, ధనుష్ వెంకట్ నాయక్ లు నెట్ బాల్ 38వ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) కి ఎంపికైనట్లుగా నెట్ బాల్ ఉమ్మడి నల్లగొండ…
నోపా సేవలు అభినందనీయం
అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే **ఆదినారాయణజనం న్యూస్ 04 ఫిబ్రవరి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) నోపా ఆధ్వర్యంలో ముద్రించిన 2025 క్యాలెండర్ ను నోపా సలహాదారులు , ప్రముఖ వ్యాపారవేత్త మల్లెల నరసింహారావు ఆధ్వర్యంలో ఈరోజు మేడారం సమ్మక్క…
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపడం సరికాదు
టీపీసీసీ సభ్యులు జెబి శౌరిజనం న్యూస్ 04 (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్) కొత్తగూడెం ( ) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో వివక్ష చూపిన విధానాన్ని నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్…