మర్కుక్ తహసీల్దార్ ను సన్మానించి న -టిఎస్ఎన్ ఫౌండేషన్ చైర్మన్ తుమ్మ గణేష్
జనం న్యూస్ జనవరి 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల నూతన ఎమ్మార్వో గా భాద్యతలు స్వీకరించిన కాయతి ప్రవీణ్ రెడ్డిని శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో…
నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేత
సబ్ టైటిల్:మార్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ జనం న్యూస్, జనవరి 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి…
మాల ఉద్యోగుల సదస్సును విజయవంతం చేయండి
జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మాల ఉద్యోగుల సంఘం జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు బక్కన్న పిలుపునిచ్చారు. హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో శుక్రవారం నాడు మాలల…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్కకు గంగాపూర్ జాతర ఆహ్వాన పత్రిక అందజేసిన మండల నాయకులు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఫిబ్రవరి 11 నుండీ 13 తేదీలలో మూడు రోజులు జాతర జరగుతుంది.పురాతన మహిమలు గల గంగాపూర్ జాతరకు జిల్లా ఇంచార్జీ మంత్రి…
-కాలం చెల్లిన గ్యాస్ రెగ్యులేటరీ పైప్ వల్లనే ఘటన జరిగింది…-చాపిలె సాయిక్రిష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
జనం న్యూస్ జనవరి 31 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ కాగజ్నగర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల(చిన్న రాస్పెల్లి)లో గ్యాస్ రెగ్యులేటరీ పైపు లీకై అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనకి కారణం అధికారుల తీవ్ర నిర్లక్ష్యమే…
రామతీర్థం జలాశయం గేటుకు తాత్కాలిక మరమ్మతులు
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్), చీమకుర్తి, జనవరి 31 (జనం న్యూస్): అయ్యే రామ అనే శీర్షికన ప్రమాదంలో రామతీర్థం అని గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. కర్నూలు నుంచి గేట్ల బిగింపులో ప్రత్యేక…
ఏపిరోడ్ సేఫ్టీ ఎన్ జి ఓ ఆధ్వర్యంలో రోడ్ ప్రమాదాలపై అవగాహన
జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)కోనసీమ జిల్లా, ఏపీ రోడ్ సేఫ్టీ ఎన్ జి ఓ తూర్పు రీజనల్ చైర్మన్ అరిగెల వెంకటరామారావు ఆధ్వర్యంలో రోడ్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్ రాష్ట్ర వారోత్సవాలు పురస్కరించు కు…
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : డిఎఫ్ఓ
జనం న్యూస్ జనవరి 31 నడిగూడెం విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి,డీఎఫ్ఓ సతీష్ కుమార్ అన్నారు. నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…
ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ఫైజాబాద్ జడ్పీహెచ్ఎస్ మూడు ర్యాంకులు
జనం న్యూస్ జనవరి 31 మెదక్ జిల్లా (చిలిపి చెడు మండల ప్రతినిధి)చిలిపి చెడు. మండలంలో ఫైజాబాద్.చిలిపి చెడు సోమక్కపేటచండూర్ చిట్కుల్ గ్రామాల ఐదు జిల్లా పరిషత్ హై స్కూల్ కు కలిపి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ మండల్ స్థాయిలో…
జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలి ఎస్సై ప్రభాకర్ జనం న్యూస్ ఫిబ్రవరి 1( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలం లోని తిమ్మయ్య గారిగవర్నమెంట్ హై స్కూల్ యాజమాన్యం వారి సహకారంతో బీబీపేట్ ఎస్ ఐ ప్రభాకర్,…