• July 14, 2025
  • 28 views
పెండింగ్ వేతనాలు చెల్లించాలనికి గిరిజన సంక్షేమ శాఖరమాదేవి కి వినతి

జనం న్యూస్ జులై 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ లోని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమాదేవి గకి తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు డైలీ వేజీ మరియు ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్…

  • July 14, 2025
  • 29 views
గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డే లేదు

కూటమి ప్రభుత్వం వచ్చినా మార్పు లేదు యథేచ్ఛగా తవ్వి తరలించేస్తున్నా పట్టించుకోని అధికారులు జనం న్యూస్,జూలై14, రాంబిల్లి మండలం పూడి సమీపంలో ఏపీఐఐసీ వారు సేకరించిన స్థలంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డే లేకుండా జూలై 13 ఆదివారం రాత్రి సుమారు…

  • July 14, 2025
  • 28 views
నట చక్రవర్తికి చిత్రాంజలిశివైక్యం

జనం న్యూస్ జూలై 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ అవార్డు గ్రహీత… పలు నంది అవార్డులు అందుకున్న నటనా చక్రవర్తి… తెలుగు,తమిళం,హిందీ,కన్నడ,మలయాళం, తదితర భాషల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి… తెలుగు నట దిగ్గజం…మాజీ శాసన…

  • July 14, 2025
  • 27 views
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్.పి. కాంతిలాల్ పాటిల్

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించిన ఎస్పి జనం న్యూస్ జులై 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్.పి. కాంతిలాల్ పాటిల్ ఐ.పి.ఎస్. ప్రజావాణి కార్యక్రమంలో…

  • July 14, 2025
  • 25 views
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శివరామ సుబ్రహ్మణ్యం, కంచర్ల బాబి

జనం న్యూస్ జూలై 14 అమలాపురం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ పచ్చిగోళ్ళ జనార్దన్ రావు కళ్యాణ మండపం, శ్రీ కొల్లూరి సత్యనారాయణమూర్తి ఉన్నయ్య…

  • July 14, 2025
  • 28 views
ప్రపంచ జనాభా నియంత్ర దినోత్సవం

జనం న్యూస్ జూలై 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ “మేర యువ భారత్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆద్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాల రావులపాలెం నందు…

  • July 14, 2025
  • 31 views
చిలకలూరిపేట ఏఆర్టీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఏపీసాక్స్ సీఎస్టి జాయింట్ డైరెక్టర్ డీఆర్.అంకినీడు ప్రసాద్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 14 రిపోర్టర్ సలికినీడి నాగు జూలై 14.చిలకలూరిపేట ఏఆర్టీ కేంద్రాన్ని ఏపీసాక్స్ సీఎస్టి జాయింట్ డైరెక్టర్ డీఆర్.అంకినీడు ప్రసాద్ సోమవారం ఉదయం పల్నాడు జిల్లా దిశా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానిభాష తో…

  • July 14, 2025
  • 20 views
పురపాలక సంఘ కార్యాలయం కౌన్సిల్ హాల్ నందు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 14 రిపోర్టర్ సలికినీడి నాగు మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది ఎడ్యుకేషన్ సెక్రటరీస్ వీఆర్వో మెప్మా సిబ్బందితో పట్టణంలోని తల్లికి వందనం సంబంధించి…

  • July 14, 2025
  • 24 views
కమిషనర్ ప్రజావాణి..!

జనంన్యూస్. 14. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదిదారుల నుండి 26 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది.…

  • July 14, 2025
  • 19 views
గ్రామాభివృద్ధి కమిటీ పల్లె దవాఖానా భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు

జనం న్యూస్ జూలై 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోపల్లె దవాఖానా భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించి, స్థలానికి సంభందించిన పత్రాలను స్థానికి వైద్య సిబ్బందికి అంద జేసినట్లు స్థానిక గ్రామాభివృద్ధి కమిటి అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com