బి ఆర్ ఎస్ రజతోత్సవ సభకు బయలుదేరిన బి ఆర్ ఎస్ నాయకులు
వరంగల్లో గులాబీ జాతర జనం న్యూస్ ఏప్రిల్ 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో బి ఆర్ ఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది తదనంతరం వరంగల్ లో జరిగే గులాబీ…
ఉగ్రదాడికి నిరసనగా ప్రైవేటు టీచర్స్ లెక్చరర్ల కొవ్వొత్తుల ర్యాలీ
దాడిని ఖండించిన టిపిటిఎల్ఏ సభ్యులు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి కి నిరసనగా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా నుండి బస్ స్టాండ్…
మెజిస్ట్రేట్ కి ఘనంగా వీడ్కోలు సమావేశం
జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గా, రెండవ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహించి వారి యొక్క స్థాన…
పెహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు
జనం న్యూస్ ఏప్రిల్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో 26 మంది పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చిన సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఈ దాడిలో మరణించిన…
ఉగ్ర దాడికి నిరసనగా ముస్లిం సమాఖ్య ర్యాలీ”
జనం న్యూస్ 26 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా శుక్రవారం విజయనగరంలో నూరుల్ ముస్తఫా మస్టిద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ డౌన్ డౌన్, హిందూ ముస్లిం బాయి బాయి…
పెహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన కంచర్ల బాబి.
జనం న్యూస్ ఏప్రిల్ 26 ముమ్మిడివరం ప్రతినిధి : జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో 26 మంది పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చిన సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ కంచర్ల బాబి పేర్కొన్నారు.…
ఉగ్రవాద దాడికి నిరసనగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు
జనం న్యూస్ ఏప్రిల్ 26 ముమ్మిడివరం ప్రతినిధి [ఇటీవల కాశ్మీర్ లో హిందువులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ… ఉగ్ర దాడిలో మృతుల ఆత్మలు శాంతించాలని కోరుతూ… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తాటిపాక సెంటర్లో శుక్రవారం కొవ్వొత్తుల…
మత్స్యకారులకు బాసటగా చంద్రబాబు బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ ఏప్రిల్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : ఎన్నికలకు ముందు కూటమి పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తరఫున ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు బాసటగా నిలుస్తున్నారని,…
ఉగ్రవాదు చర్యను ఖండించిన వాకర్స్ క్లబ్ కాండ్రేగుల సత్యనారాయణ
జనం న్యూస్ ఏప్రిల్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ; జమ్మూ కాశ్మీర్లో పహళ్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్, మార్కెట్ యార్డ్ వాకర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి,…
పేరిణినృత్యం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో చిన్నారుల నాట్యం అభినందనీయం
జనం న్యూస్ ;26 ఏప్రిల్ శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై .రమేష్ :సిద్ధిపేట సిటిజన్స్ క్లబ్ లో ఈరోజు పేరిణినృత్యం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు తెలంగాణ కీర్తికిరీటం పేరిణి ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు రమేష్ లాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకు…