వైభవంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో చౌరస్తా వద్ద భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ప్రజానాయకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా. జరుపుకున్నారుబిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు…
ఐలాపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ బ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు
పాల్గొన్న ప్రజా ప్రతినిధులు జనం న్యూస్ మే 05 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలో గల ఐలాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం ఘనంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ ఉత్సవాల్లో…
ఈనెల 25న పద్మశాలి సమాజం ఎన్నికలు: నామినేషన్లు 12 నుండి మొదలు”
సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: సిద్దిపేట పట్టణo లోని పద్మశాలి సమాజం ఎన్నికలు ఈనెల 25 నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి మామిడాల గౌరీ మోహన్ తెలిపారు .ఈనెల 12 నుంచి నామినేషన్ పాత్రలు విక్రయించడం జరుగుతుందన్నారు .ఈనెల 25న ఉదయం…
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన తూంకుంట నర్సారెడ్డి
జనం న్యూస్, మే 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ రైతు వేదికలో ఈ రోజు సిద్దిపేట డిసిసి అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ…
చిన్న రాతిలో పెద్ద మార్పు-ఎజాస్ అహ్మద్ జీవిత సేవా పంథా”
జనం న్యూస్:5 మే సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే” పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు ఎంతో అవసరం.ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాస్ అహ్మద్ కేజీ టు పీజీ వరకు లక్షలాది మంది విద్యార్థుల…
శోభాయాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చెయ్యాలి పిలుపు
జనం న్యూస్ మే 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈరోజు అమలాపురం ఈ నెల 22వ తేదీన అమలాపురం లో ఎస్ కే బి ఆర్ కాలేజ్ రోడ్డు త్రిముఖ గణపతి ఆలయం…
కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: ఎంపీ కలిశెట్టి
జనం న్యూస్ 05 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఆదివారం అయన మాట్లాడుతూ… రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి వైసీపీ హయాంలో కుంటుపడితే…
అకాల వర్షాలు… విద్యుత్ సిబ్బందికి పెను సవాల్
జనం న్యూస్ 05 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో గడిచిన నాలుగు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసాయి.ఈదురు గాలులతో కూడిన వర్తాలు పడుతుండంతో పలు చోట్ల విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి.మరికొన్ని చోట్ల…
వైభవంగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట
జనం న్యూస్ 05 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మండలం ముడిదాం రేమా పేటలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆదివారం ప్రతిష్టించారు. ఈ మహోత్సవంలో గ్రామస్థులు భాగస్వామ్యం కావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం నుంచి…
పెండింగు ఈ-చలానాలను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 05 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనదారులపై పెండింగులో ఉన్న ఈ- చలానాలను చెల్లించే విధంగా పోలీసుఅధికారులను జిల్లా ఎస్పీ వకుల్…